సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, వారికి న్యాయం చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం న�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో విజయవంతమైంది. ఆటోషోను శనివారం నగర మేయర్ నీతూకిరణ్ ప్రారంభించగా.. ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది.
జిల్లాకేంద్రంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో విజయవంతమైందని, ఇలాంటి ఆటోషోలు మరిన్ని నిర్వహించాలని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
జీవో నంబర్ 81, 85 ప్రకారం 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని వీఆర్ఏలు, వారి కుమారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకేంద్రాల్లోని కలెక్టర్ కార్యాల�
ఉమ్మడి జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా ఆగడంలేదు. బరితెగించిన ఇసుకాసురులు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో అధికారిక ఇసుక క్వారీలను మూసివేశారు. జ్యుడీషియల్�
తెలంగాణ సాధన కోసం 2009 నవంబర్ 29న ప్రాణాలను పణంగా పెట్టి.. ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ పూనుకున్న అపూర్వఘట్టానికి 15 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రక సన్నివేశానికి గుర్తుగా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలతో నిజామాబ�
వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్రప్రభుత్వానికి బుద్ధి చెప్తామని, వారికి ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) నాయకులు డిమా�
తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్. ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. నినాదంతో ఆమరణ దీక్షకు దిగిన రోజు 2009 నవంబర్ 29. నేట�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏడు కొత్త మండల ప్రజా పరిషత్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో జిల్లాల పునర్విభజన చేపట్టిన సంగతి తెలిసిందే
డిమాండ్కు తగ్గట్లు సరఫరా లేకపోతే ధరలు పెరగడం సహజం. ఈ ఆర్థిక సూత్రాన్ని వంటబట్టించుకున్న కొందరు దళారులు సరఫరా వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మార్కెట్లోకి ఉల్లి రాకుండా కృత్రిమ కొరతను సృష్టిస
జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నా.. ఇలా బతకడం నావల్ల కావట్లేదని ఓ యువకుడు 18 నెలల తన కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నువు రెండో పెండ్లీ చేసుకో అని భార్యనుద్దేశించి సూసైడ్నోట్ రాసిన అతడు.. మెదడు సరిగా ఎద
2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష మహోజ్వల ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాదివేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీఆ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కొన్నిరోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో 31.1 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా..కనిష్ఠ ఉష్ణోగ్రత 15
మండలంలోని ఇస్సన్నపల్లి- రామారెడ్డి గ్రామాల్లో వెలసిన శ్రీ కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐదురోజులపాటు ఉత్సవాలు కొనసాగగా.. ఆదివారం ఉదయం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి రథయా�