ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ సర్కారును నిలదీయాలని ప్రజలకు బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువ
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి పనితీరుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలుచేయకుండా హైదరాబాద్కే పరిమితమైన ఎమ్మెల్యే రాకేశ్�
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. శైవ, వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్
‘ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినోళ్లం.. గులాబీ పార్టీ వాళ్లం. గట్టిగా ప్రజల పక్షాన నిలబడతాం..’ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, తన
నిజామాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చాలా రోజుల తర్వాత ఆదివారం రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్ వద్ద కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఆమెను సత్కరి�
మండలంలోని గాండ్లపేట్ పెద్దవాగు నుంచి కొన్నిరోజులుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారుల్లో స్పందన కరువైంది. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చ�
సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెతో విద్యాబోధన ముందుకు సాగక పోవడంతో విద్యార్థినులు శనివారం రోడ్డెక్కారు. మా చదవులు ఆగిపోయాయి.. మా ఉపాధ్యాయులు మాకు కావాలంటూ గాంధారి, బిచ్కుం ద మండలాల్లోని కేజీబీవీ విద్�
ఎమ్మెల్సీ కవిత నేడు (ఆదివారం) జిల్లాకు రానున్నారు. రాజకీయ కుట్రల్లో భాగంగా అక్రమ కేసులో జైలుకు వెళ్లి, విడుదలైన అనంతరం తొలిసారి ఇందూరుకు వస్తున్న ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, జాగృతి నాయక�
ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇసుక దోపిడీని అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇసుకాసురులు లెక్కచేయడంలేదు. ఉమ్మడి జిల్లాలో వాగులు, వంకలు, కుంటల నుంచి నదీ పరీవాహక ప్రాంతాల వరక�
నిజాంషుగర్స్ శక్కర్నగర్, మెదక్, మెట్పల్లి యూనిట్లకు ప్రైవేట్ యాజమాన్యం అక్రమంగా లేఆఫ్ ప్రకటించి సోమవారం నాటికి తొమ్మిదేండ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో బోధన్ పట్టణం శక్కర్నగర్లోని నిజాంషుగర్
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొన్నిరోజులుగా బోధన తరగతులు కొనసాగడంలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని కాంట్రాక్ట్ రెసిడెన్సియల్ ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టడంతో.. కస్తూర్బా పాఠశాలల్లోని విద్యార
ఉమ్మడి జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం సెషన్లో నిర్వహించిన పరీక్షకు మొత్తం 19,855 మంది అభ్యర్థులకు 8,915 మంది హాజరు కాగా 10
రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే విద్యార్థులతో సహా రోడ్లపై బైఠాయించి సమ్మెను ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కో�
ఎల్లారెడ్డి పట్టణంతోపాటు లింగంపేట మండల కేంద్రాన్ని సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 7.30 గంటలు అయినా సూర్యుడు మంచు దుప్పటి చాటునే ఉన్నాడు. పొగమంచు కారణంగా ఎల్లారెడ్డి ప్రధాన రహదారి కనిపించకప�