ఎవుసం ఎండుతున్నది. సాగు సంక్షోభంలోకి జారుకుంటున్నది. పొలం బీడు వారుతుంటే రైతు గుండె తల్లడిల్లుతున్నది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. వేసవికి మ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రెడ్డి తన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుభరోసా పథకం తూతూ మంత్రంగా అమలవుతున్నది. అరకొర పెట్టుబడి సాయం అందిస్తున్నది. రైతుభరోసా డబ్బుల జమ మొదలై 15 రోజులు దాటినా ఇప్పటివరకూ చాలా మంది రైతులకు అందలేదు.
నీటి ఎద్దడి తీర్చాలని కోరుతూ ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండా మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తంచేశారు. తండాలోని దేవిగల్లీలో బోరు మోటరు చెడిపోవడంతో పది రోజులుగా తాము నీటి కోసం తీవ్ర ఇబ్బ�
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 5 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ పరీక్షలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరక
స్వరాష్ట్ర సాధనలో వెన్నంటి నడిచిన ఇందూరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం నేడు తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఏర్పాట్లు చేసిన �
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యంవల్ల పాఠశాలలో విద్యార్థినులకు రక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల �
పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల రిటర్నింగ్ అధికారు లు, సహాయ రిటర్నింగ్ అధికార�
బీసీల నెత్తిపై కాంగ్రెస్ కత్తి వేలా డుతున్నదని, రేవంత్ సర్కార్ వారిని నిలువునా ముంచిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షు డు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు. కుల గ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. అంతు చిక్కని వైరస్ సోకడం తో ఒక్కో పౌల్ట్రీఫామ్లో వేలాది కోళ్లు మృతి చెందాయి. ఒక్క భీమ్గల్, వేల్పూర్ మండలాల్లోనే లక్షకు పైగా మృతి చెందడ
బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు ఆనందంగా ఉన్న రైతులను ఏడాదికాలంగా కష్టాలు వెంటాడుతున్నాయి. రైతాంగానికి అబద్ధపు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యవ‘సాయం’పై నిర్లక్ష్యం వహించింది.
భారత గణతంత్ర దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద మూడురంగుల జెండాను అధికారులు, ప్రజా ప్రతి�
ఉమ్మడి జిల్లాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, ఆశీష్ సంగ్వాన్ పాల్గొని