పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని బాలికలు సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించి ప్రతిభచాటారు. కామారెడ్డి జిల్లాలో 94.65శాతం, నిజామాబాద్ జిల్లాలో 96.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించా�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్భవించిన ఉద్యమ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఈ సభను కనీవినీ ఎరుగని రీ�
దేశ చరిత్రలోనే నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నట్లు పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఈ నెల 27న ‘చలో వరంగల్' కార్యక్రమానిక�
కాంగ్రెస్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెల్లు బిక్కుతున్నదని, త్వరలోనే రేవంత్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి �
నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ‘కల్లు’ బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కల్తీ కల్లు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామ
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేండ్లు జనరంజక పాలన అందించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. వరంగల్
ఉమ్మడి జిల్లాలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సారంగపూర్ హనుమాన్, గోల్ హనుమాన్, రోకడ్ హనుమాన్, నల్ల హనుమాన్ మందిరంతోపాటు కామారెడ్డి జిల్లాలోని
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం జిల్లాలో నీరుగారుతున్నది. ఈ పథకం అమలుపై లబ్ధిదారులు కూడా ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా మంజూరైన ఇండ్లకు తగ్గట్లుగా నిర్మాణాలు జరగడంలేదు. ఇ
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం అకాలవర్షం కురిసింది. కోటగిరి, రుద్రూర్, నస్రుల్లాబాద్, బీర్కూర్ తదితర మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. రోడ�
ఉమ్మడి జిల్లాలో నేడు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాలను ముస్తాబు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయం, సుభాష్నగర్లోని రామాలయం, కామారెడ్డి పట్టణంలోని రైల్వే
ప్రకృతి వైపరీత్యాలు రైతుకు పరీక్ష పెడుతున్నాయి. మొన్నటిదాకా సాగునీళ్లు లేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు ఏరులైపారుతున్నది. కొందరు ముఠాగా ఏర్పడి కల్తీ కల్లును తయారుచేస్తూ పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. నిషేధిత ఉత్ప్రేరకాల నుంచి తయారుచేసిన కల్లును విక్రయిస్తూ అందినకాడికి దోచుక�
రుణమాఫీపై రుద్రూర్ విండో పాలకవర్గాన్ని రైతులు నిలదీశారు. సొసైటీలో 210 మంది రైతులు ఉంటే కేవలం 78 మందికి రుణమాఫీ వచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం మండల కేంద్రంలో విండో చైర్మన్ సంజీవ్రెడ్డి అధ్యక్
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఆయనను అరెస్టు చేయొద్దని మోకిలా పోలీసులను ఆదేశించింది. తన భూమిని లాక్కున్నారని సామ దామోదర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీవన్రెడ�