రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సృజన తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా శనివారం జిల్లాకేంద్రానికి వచ్చారు. ఆమెకు స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్
ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా మత్తు పదార్థాల దందా జోరుగా సాగుతున్నది. తరచూ ఏదో ఒక చోట మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. ఉమ్మడి జిల్లాకు చెందిన కొంతమంది సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్�
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నుంచి అధికారులు తన పేరును తొలగించారని మనస్తాపం చెందిన యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామానికి చ�
ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పెద్దపెద్ద మాటలు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. వారిని నమ్మించి గొంతుకోశాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా నిర్వహించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొత్తం 3,398 మందికి 3,298 మంది విద్యార్థులు పరీ�
నిజామాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టినట్లు రెండు రోజుల క్రితం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవ�
డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లుల కోసం ఎంబీ చేయమంటే డబ్బు లు అడుగుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
అవినీతికి పాల్పడిన ఓ పోలీసుపై వేటు పడింది. తోటి సిబ్బందితోపాటు స్నేహితులను మోసం చేసిన కేసులో సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ �
రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నాగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొన్నది. అనర్హులను ఎంపిక చేశారనే ఆరోపణలు సై�
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని బాలికలు సత్తాచాటారు. అత్యధిక మార్కులు సాధించి ప్రతిభచాటారు. కామారెడ్డి జిల్లాలో 94.65శాతం, నిజామాబాద్ జిల్లాలో 96.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించా�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్భవించిన ఉద్యమ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఈ సభను కనీవినీ ఎరుగని రీ�
దేశ చరిత్రలోనే నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నట్లు పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఈ నెల 27న ‘చలో వరంగల్' కార్యక్రమానిక�
కాంగ్రెస్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెల్లు బిక్కుతున్నదని, త్వరలోనే రేవంత్ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి �
నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ‘కల్లు’ బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కల్తీ కల్లు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామ