ఒకప్పుడు భారీ వృక్ష సంపదతో, పుష్కలమైన జంతుజాలంతో కళకళలాడిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటవీ సంపద ఇప్పుడు నేలమట్టం అవుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా అడవి నరికివేతకు తోడుగా జంతువుల వేట అడ్డూ అదుపు లేకుండా �
గతేడాది కాలంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా సరిహద్దు అడవుల్లో రెండు పెద్ద పులులు ప్రవేశించి సంచరించాయి. మొదటి పులి జూలై 2025లో గుర్తించారు. దీనికి ఎస్12గా నామకరణం చేశారు. ఇది మంచిర్యాల - కవ్వాల్ నుంచి వచ్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పత్రాన్ని పూరిం చి, నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారికి అందజేయాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కీలకమైన ప్రాజెక్టులు కళ తప్పాయి. వానాకాలం ఆరంభమై నెల రోజులు సమీపిస్తున్నా జంట జలాశయాలు దాదాపు బోసిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరింది. నిజాంసాగర్ల�
కారుమబ్బులు.. వాన చిణుకులు.. చల్లని గాలులతో ఆహ్లాదకర వాతావరణం ఉండాల్సిన వానాకాలంలో పూర్తిగా ప్రతికూల పరిస్థితి కనిపిస్తున్నది. ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. భానుడు సెగలు కక్కుతున్నాడు. సూర్య ప్ర
వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. నిన్న, మొన్నటి వరకు ఆటపాటలు, వేసవి శిబిరాలతో బిజీగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడగా, మరికొన్ని చోట్ల ఇండ్లపైకప్పులు ఎగిరిపడ్డాయి. పొతంగల్ మండలం తిర్మలాపూర్, �
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది
ఆన్లైన్లో ముందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బుధవారం నిర్వహించిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. ఎలాంటి మందుల చీటీలు లేకుండా ఆన్లైన్లో మందులు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ
భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నిప్పులు కక్కుతున్నాడు. ఈ తరుణంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు ప్ర‘తాపం’ చూపుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.
మంత్రివర్గ విస్తరణపై వస్తోన్న లీకులతో మరోసారి అధికార పార్టీలో అలజడి నెలకొంది. నామినేటెడ్ పదవులతో పాటుగా మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు మరోసారి ముమ్మరం చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని తెలంగాణ తల్�
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలోని డిపోలు, బస్టాండ్ల వద్ద ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కార్
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుల గణనలో నాయక్పోడ్ జనాభాను తక్కువ చేసి చూపించారని ఆదివాసీ నాయక్పోడ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల రాంచందర్, పుట్టా శివశంకర్ మండిపడ్డారు. ఈ మేరకు వారు సోమవ