బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తీరొక్క పాటలతో ఊరూవాడా మార్మోగింది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో గ్రామాలు పూలవనంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం జరుపుకున్న సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.
‘స్థానిక’ సమరానికి నగారా మోగింది. ఆశావహుల ఎదురుచూపులకు తెర పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సోమవారం షెడ్యూల్ వెలువరించింది. ముందు మండల, జిల్ల�
కాంగ్రెస్ పార్టీలో బడుగు, బలహీన వర్గాల నేతలకు సరైన చోటు దక్కడం లేదన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలతో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. కష్టపడే వారిక
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు బుధవారం వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోక�
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాన్సువాడలో ఈ నెల 25న బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నామని, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ప�
ఉమ్మడి జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం అన్నదాతలకు శాపంగా మారింది. సొసైటీలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో గోదాముల వద్ద రైతులు పొద్దంతా పడిగాపులు కా
రెండు పంటలకు ఢోకాలేదని సంబురపడుతున్నారు. ఎస్సారెస్పీలోకి భారీగా వరద రావడంతో కాలువల ద్వారా, గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తుండడంతో పోచంపాడ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు �
ఉమ్మడి జిల్లా నిండుకుండను తలపిస్తోంది. ఎటు చూసిన జల సవ్వళ్లతో కనిపిస్తోంది. అలుగు పారుతోన్న చెరువులు, గేట్లు తెరుచుకున్న భారీ ప్రాజెక్టులు, ఉప్పొంగుతోన్న చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులతో జల సంద
ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడంలేదు. కల్తీ కల్లు తాగి జనాలు దవాఖానల్లో చేరితేనే అధికారులు స్పందిస్తున్నారు. అప్పటికప్పుడు హడావుడిగా దాడులు నిర్వహించి ఆల�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న రాజీవ్ యువ వికాస పథకం అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ఈ పథకంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా భారీ ఎత్తున ప్రచారం చ�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరుబాట పట్టింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నాలుగు లేడర్ కోడ్స్ రద్దు చేయాలన
ఇందూరు నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. పలు డివిజన్లలో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా దర్శనమిస్తుండడంతో బయటికి వెళ్లాలంటేనే జనం �
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాక సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా కేంద్రంతోపాటు నవ�