కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరుబాట పట్టింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నాలుగు లేడర్ కోడ్స్ రద్దు చేయాలన
ఇందూరు నగరంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. పలు డివిజన్లలో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా దర్శనమిస్తుండడంతో బయటికి వెళ్లాలంటేనే జనం �
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాక సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా కేంద్రంతోపాటు నవ�
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా గురువారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించి అధికారులు బహుమతులు అందజేశారు.
రెండేండ్ల మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారి వియాన్ వరల్డ్వైడ్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్లో చోటు సాధించాడు. భారత దేశంలోని 29 రాష్ర్టాల రాజధానుల పేర్లను కేవలం 41 సెకండ్లలో చెప్పడంతో ఈ ఘనత అతడి సొంతమైంది.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి, గురువారం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పది రోజులుగా ముఖం చాటేసిన వాన.. ఎట్టకేలకు పలుకరించడంతో రైతన్నలు హర్షం వ్యక్తంచ
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్లకు ఎవరైనా తమ సమస్యలను నేరుగా వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి సోమవారం ప్రజావ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కేవలం మాటలకే పరిమితమైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్�
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ�
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో గురువారం జోరువాన కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు జక్రాన్పల్లి, ధర్పల్లి, చందూర్ తదితర మండలా ల్లో ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిని మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఇన్చార్జి మంత్రిగా పని చేసిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిల
దసరాలోపు పెండింగ్లో ఉన్న ఆరు డీఏల్లో మూడు డీఏలు ఇవ్వకపోతే ఉద్యోగుల పక్షాన ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. వెంటనే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను ఆశపెట్ట�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహాలు, అమరవీరుల స్�