IDBI Assistant Managers | ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఐడీబీఐ బ్యాంకు పరిధిలో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 28 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగంలేక బాధపడుతున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. మీకు మేమున్నామంటూ ముందుకు వచ్చి జాబ్ కనెక్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో కొత్త ఉద్యోగాల సృష్టి అటుంచితే.. ఉన్న ఉద్యోగాలే భర్తీకి నోచుకోవడం లేదు. ఖాళీల భర్తీపై ప్రభుత్వ పెద్దల బూటకపు మాటలు తప్ప ఆచరణలో ఏ కోశానా కనిపించడం లేదు.
శ్రమ, కసి, పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించొచ్చని నిరూపించారు పెర్కకొండారం వాసులు. నాటి పరిస్థితుల ప్రభావంతో మొదట ట్రాన్స్పోర్ట్, ఇతర లారీలు తోలిన వారు బస్సు స్టీరింగ్ పట్టి ఎంతో మంది ప్రయాణికులను వారి గమ�
మల్టీనేషనల్ కంపెనీలను ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది. ఏకంగా 6,600 మందిని తొలగించేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది.
28 ఏళ్ల దిలీప్ ప్రసాద్.. మోనికా, మేనేజర్ అన్న మహిళల పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఖాతాలు కలిగి ఉన్నాడు. కరోనా సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలతో పరిచయం పెంచుకున్నాడు.
విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగావకాశాలపై తగిన సమాచారం అందించేందుకు ఇటీవల నగరంలో ఓ వర్క్షాప్ నిర్వహించగా, దీనికి సుమారు వెయ్యిమంది అభ్యర్థులు హాజరయ్యారు. 12 దేశాల్లో ఉన్న ఉద్యోగావకాశాలపై స్టాళ్లను ఏర్పాట
బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని
సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్డీసీ చైర్మన్ , ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, ఈ పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.