ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది. ఏకంగా 6,600 మందిని తొలగించేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది.
28 ఏళ్ల దిలీప్ ప్రసాద్.. మోనికా, మేనేజర్ అన్న మహిళల పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఖాతాలు కలిగి ఉన్నాడు. కరోనా సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలతో పరిచయం పెంచుకున్నాడు.
విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగావకాశాలపై తగిన సమాచారం అందించేందుకు ఇటీవల నగరంలో ఓ వర్క్షాప్ నిర్వహించగా, దీనికి సుమారు వెయ్యిమంది అభ్యర్థులు హాజరయ్యారు. 12 దేశాల్లో ఉన్న ఉద్యోగావకాశాలపై స్టాళ్లను ఏర్పాట
బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని
సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్డీసీ చైర్మన్ , ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని, ఈ పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. గత ఏడాది ఉద్యోగాల భర్తీకి వరుసగా అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ, ఈ ఏడాది కొత్తగా మరో 2,391 ఉద్యోగాల భర్తీకి గ్రీన్స్నిల్ ఇచ్చింది.
సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించు�
ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకాలు.. ఇంకోవైపు ఊసేలేని ఉద్యోగాల భర్తీ.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను సాగనంపే చర్యలు చేపట్టింది కేంద్రంలోని బీజేపీ సర్కారు. పొమ్మనలేక పొగబెట్టేలా వ్యవహరిస్తున్నది.
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు ఆధ్వర్యం లో నడుస్తున్న పౌర గ్రంథాలయాల్లో ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ను అమలు చేస్తున్నారు. అభ్యర్థులు కోరితే ఎంత డబ్బునైనా వెచ్చించి పుస్తకాలు తెప్పించి గ్రంథాలయాల్లో అందుబ�
ఉద్యోగాల్లో కోత పెడుతున్న టెక్ సంస్థల జాబితాలో మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పోటిఫై చేరింది. ప్రపంచవ్యాప్తంగా తమకున్న ఉద్యోగులను ఆరు శాతం మేర తగ్గిస్తున్నట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది.
కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించినా, దాని మూలంగా ఐటీ రంగంలో అవకాశాలు వెల్లువెత్తాయి. డిజిటలైజేషన్కు ప్రాధాన్యం పెరిగింది. వేతనాల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. నిరుడు మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 26 క్యాటగిరీల ఉద్యోగా
రాష్ట్రంలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో పోలీసు ఉద్యోగార్థుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 16 వేల పైచిలుకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్ప�