అనంతపల్లి.. మారుమూల చిన్న పల్లె. వ్యవసాయ ఆధారిత గ్రామం. బోయినపల్లి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే ఈ గ్రామంలో పేద కుటుంబాలే ఎక్కువ. కూలీ పనే జీవనాధారం. 1530 జనాభా, 1240 ఓటర్లు, 350 కుటుంబాలు ఉన్నా.. ఈ ఊరికో ప్రత్�
కరీంనగర్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు, పాఠకులు బాసటగా నిలుస్తున్నది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు చదువుకునేలా ఏర్పాట్లు చేసింది. ఉచిత భోజనం, టీ సదుపాయం క
నా వయసు పద్దెనిమిది. ఈ మధ్యే డిగ్రీ పూర్తయింది. నా స్నేహితురాలి తండ్రి తమ కంపెనీలో ఉద్యోగం ఆఫర్ చేస్తున్నారు. మంచి జీతం. కాలేజీ రోజుల్లో నేను చాలాసార్లు ఆ స్నేహితురాలి ఇంటికి వెళ్లాను. వాళ్ల నాన్న నాతో మన�
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరిన్ని ఉద్యోగాల్లో కోత పెట్టనున్నట్టు తెలిసింది. గత నవంబర్లో 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ఆ సంస్థ మరికొంత మందిని తీసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఆర్థిక స్థోమత లేని నిరుపేద అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ దిక్సూచిగా నిలుస్తున్నది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల సాధించుకునే లక్ష్యంతో నిరుపేద అభ్యర్థులు ఈ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ పొందుతున్�
TREIRB | గురుకుల విద్యాలయాల్లోని డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు పూర్తిస్థాయి నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొదటి రో�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలిదఫాగా 9,231 పోస్టులను నియమిస్తామని ప్రకటించింది. అందులోభాగంగా డిగ్రీ లెక్చరర్స్ (డీఎల్), జూనియర
యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి గతంలో సోషల్ సైన్సెస్, సైన్సెస్, ఇంజినీరింగ్ విభాగాలను యూనిట్లుగా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేసేవారు. కానీ, సబ్జెక్టుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అలహాబాద్ హ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సర్కారు కొలువు వచ్చిందంటే జీవిత కల నెరవేరినట్లే. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఓ పేద కుటుంబంలో ముగ్గురికీ సర్కారు కొలువులు రావడం వి
గడిచిన కాలంలో మానవుడి చర్యల అధ్యయనమే చరిత్ర. మానవుడి పుట్టుక, కాల గమనంపై ఇప్పటికీ ఎన్నో రకాల కొత్త విషయాలు నేటికి బయటపడుతున్నాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల చరిత్రను లిఖిం�
జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ మేళాలో ట్రాన్స్జెండ
ట్రాన్స్ జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్మొదలైంది. ఇక నుంచీ యాచకులుగా భావించాల్సిన పన్లేదు. ఇంకో రూపంలో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లిప్పుడు స్వయం ఉపాధి బాటలో నడుస్తున్నారు. సృజనాత్మకతకు మెరుగులు ద�