తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. గత ఏడాది ఉద్యోగాల భర్తీకి వరుసగా అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ, ఈ ఏడాది కొత్తగా మరో 2,391 ఉద్యోగాల భర్తీకి గ్రీన్స్నిల్ ఇచ్చింది.
సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించు�
ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకాలు.. ఇంకోవైపు ఊసేలేని ఉద్యోగాల భర్తీ.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను సాగనంపే చర్యలు చేపట్టింది కేంద్రంలోని బీజేపీ సర్కారు. పొమ్మనలేక పొగబెట్టేలా వ్యవహరిస్తున్నది.
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు ఆధ్వర్యం లో నడుస్తున్న పౌర గ్రంథాలయాల్లో ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ను అమలు చేస్తున్నారు. అభ్యర్థులు కోరితే ఎంత డబ్బునైనా వెచ్చించి పుస్తకాలు తెప్పించి గ్రంథాలయాల్లో అందుబ�
ఉద్యోగాల్లో కోత పెడుతున్న టెక్ సంస్థల జాబితాలో మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పోటిఫై చేరింది. ప్రపంచవ్యాప్తంగా తమకున్న ఉద్యోగులను ఆరు శాతం మేర తగ్గిస్తున్నట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది.
కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించినా, దాని మూలంగా ఐటీ రంగంలో అవకాశాలు వెల్లువెత్తాయి. డిజిటలైజేషన్కు ప్రాధాన్యం పెరిగింది. వేతనాల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. నిరుడు మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 26 క్యాటగిరీల ఉద్యోగా
రాష్ట్రంలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యంలో పోలీసు ఉద్యోగార్థుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 16 వేల పైచిలుకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్ప�
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి
వికారాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో గ్రూప్ 2, గ్రూప్ 4లకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వికారాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగులను నియమించు కోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తాము 1,25,000-1,50,000 మేర కొత్త నియామకాలు జరుపుతామని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు.
భారతీయుల డాలర్ డ్రీమ్ చెదురుతున్నది. అమెరికా వెళ్లాలి.. డాలర్లు వెనకేయాలి.. ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే సగటు భారతీయుడి ఆశల సౌధం బీటలు వారుతున్నది.
నిరుద్యోగులకోసం రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు జారీచేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిరుద్