యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేస్తున్నది.
హైదరాబాద్లోని బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వచ్చే రెండు, మూడేండ్లలో సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని యోచిస్తున్నది. నగరంలో కొత్త సదుపాయంలోకి మారుతున్న కంపెనీ ఫ్రెషర్లను, నిపుణులను �
రాష్ట్రంలో కొనసాగుతున్న కొలువుల కుంభమేళాలో మరో ఏడువేల కొత్త పోస్టులు వచ్చి చేరాయి. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా, తాజాగా మరో 7,029 పోస్టులనూ వాటికి జతచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం న�
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.1,865 కోట్లు కేటాయించింది. రోడ్లు భవనాలశాఖలో కొత్తగా 472 ఉద్యోగాలు మంజూరు చేసింది. పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాలశాఖను ఆదేశించింది.
మత్తు పదార్థాల దందాపై రాష్ట్ర ప్రభు త్వం యుద్ధం ప్రకటించింది. రాష్ట్రం నుంచి మత్తు మహమ్మారిని తరిమేసేందుకు ఇప్పటికే సమరశంఖం పూరించిన సీఎం కేసీఆర్.. శనివారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక న�
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ నెల 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
గురువారం నుంచి పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఈ పరీక్షల కోసం మహబూబ్నగర్లోని స్టేడియం మైదానం సిద్ధమైంది.
రా ష్ట్ర ప్రభుత్వం పోలీస్శాఖలో భర్తీ చేయనున్న వివి ధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కా ర్యాలయంలో మాట్లాడార�
నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు.
‘రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలిచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో 17 లక్షలు జాబ్లు కల్పిం చింది. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగా లు పోయేలా ప్రైవేట