ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ ఇటీవల తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించడంతో ఇప్పుడు ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా అదే బాటలో నడుస్తున్నది.
రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలలకు చెందిన 27 మంది విద్యార్థులు మాస్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు పొందారు. వారి విజయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
కెనడా జనాభాలో దాదాపు 23 శాతం మంది వలసదారులే ఉన్నారు. కొత్తగా వస్తున్న వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62% మంది ఉంటున్నారని, వీరిలో భారతీయులే అధికమని కెనడా గణాంక సంస్థ సెన్సస్ రిపోర్టు-2021లో పేర్కొన్నద�
సింగరేణి కార్మిక కుటుంబాల్లో ‘కారుణ్య కాంతులు’ నిండుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పోయాయనుకున్న తండ్రీ కొడుకుల ఉద్యోగాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ కృషితో వస్తున్నాయి. దీంతో కార్మిక కుటు�
వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కంపెనీల్లో, సంస్థల్లో ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇదివరకు ప్రతి 3 సంవత్సరాలకు �
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. లక్షలు ఖర్చు అయినా సరే.. విదేశాల్లో చదువుకుంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థుల ఆలోచన. మెరుగైన ఉద్యోగం పొందడంలో, పోటీలో ము�
కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని కమలం పార్టీ ఊదరగొడుతున్నది. నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నది. కానీ, బీజేపీ చెప్పేవన్నీ అసత్యపు మాటలేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వ
హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం దాదాపు 10కి పైగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్కు 483 మంది ఎంపికయ్యారని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి.శ్రీనివాస్�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి తాజాగా నొటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, ట�