బిహార్లో రైతుల పరిస్ధితి దయనీయంగా ఉందని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్ధితి దాపురించిందని అన్నారు.
కేంద్రంలోని మోదీ సర్కార్పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోతున్నదని శనివారం మండిపడ్డారు. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ�
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామంటూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ హామీలు నెరవేరక పోగా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. �
రాష్ట్రంలో త్వరలోనే టీచర్ కొలువుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. పాఠశాల విద్యాశాఖతోపాటు గురుకులాలు, మాడల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీకి ముందడుగు పడనున్నది. ఇప్పటికే 9,096 టీచర్ పోస్టుల భర్తీక�
అగ్నివీరులకు సైన్యం నుంచి రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాజీ సైనికోద్యోగులకు కేం�
నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కారు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాటిలో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. మరో 995 పోస్టులను టీఎస్�
తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించి వారిని సంతోష పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఏర్పాటు చేసిన �
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. చిత్తశుద్ధితో చదివితే లక్ష్యసిద్ధి సులువు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నిపుణ ఆధ్వర్యంలో యువతకు దిశానిర్దేశం అవగాహన కల్పించిన మల్లవరపు బాలలత, వేప అకాడమీ డైరెక్టర్
రాష్ట్రంలో మరో 1,326 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,326 డాక్టర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే గ్రూప్-1
Minister KTR | అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చదువు ఎప్పుడూ వృథా కాదని, కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువేనని చెప్పారు. భారతదేశం అతిపెద్ద శక్తి యువ�
కేంద్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీ బేతాళ ప్రశ్నగా మిగిలిపోవాల్సిందేనా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రధాని మోదీ�
ప్రజారోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం అక్కన్నపేట మండలం రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కల
బెల్లంపల్లిలోని సింగరేణి మైన్స్ ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో ఆ సమస్య తీరనుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. మంగళవారం
మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 10,028 పోస్టుల భర్తీ ముందుగా 1326 పోస్టులకు నోటిఫికేషన్ మిగతా పోస్టులకు రెండు వారాల్లో నోటిఫికేషన్లు కరోనా సేవలందించిన వారికి 20% వెయిటేజీ అధికారులకు మంత్రి హరీశ్రావ�