రాష్ట్రంలో మరో 1,326 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,326 డాక్టర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే గ్రూప్-1
Minister KTR | అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చదువు ఎప్పుడూ వృథా కాదని, కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువేనని చెప్పారు. భారతదేశం అతిపెద్ద శక్తి యువ�
కేంద్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీ బేతాళ ప్రశ్నగా మిగిలిపోవాల్సిందేనా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రధాని మోదీ�
ప్రజారోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం అక్కన్నపేట మండలం రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కల
బెల్లంపల్లిలోని సింగరేణి మైన్స్ ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో ఆ సమస్య తీరనుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. మంగళవారం
మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 10,028 పోస్టుల భర్తీ ముందుగా 1326 పోస్టులకు నోటిఫికేషన్ మిగతా పోస్టులకు రెండు వారాల్లో నోటిఫికేషన్లు కరోనా సేవలందించిన వారికి 20% వెయిటేజీ అధికారులకు మంత్రి హరీశ్రావ�
హుజూర్నగర్ : ఉద్యోగార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చిత్తశుద్ధితో పనిచేసి కొలువుల సాధించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ లో అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్ధు�
విద్యార్థులు కష్టపడి చదివితే సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని జిల్లా కేంద్రం గ్రంథాలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలనూ పర�
నిరుద్యోగ యువత పట్టుదలతో చదివి సర్కారు కొలువులు సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజే
యూనిఫాం ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) వర్గాలు వెల్లడించాయి. పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం17,516 �
నిరుద్యోగ యువత కలల సాకారానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నది. మునుపెన్నడూలేని విధంగా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు ఉచితంగా కోచింగ్ కూడా ఇస్తున్నది. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. న�
ప్రభుత్వ ఉద్యోగం జీవితానికి భద్రత ఇస్తుందని,సమాజంలో గౌరవం పెంచుతుందని పలువురు అధ్యాపకులు అన్నారు. ఇష్టపడి కాదు..కష్టపడి చదివితే కొలువు సులువుగా సాధించొచ్చని సూచించారు. గ్రూప్-1, గ్రూప్ -2, ఇతర పోటీ పరీక్�
గ్రూప్-1కు సిద్ధ్ధమవుతున్న అభ్యర్థులకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏవోయూ) కొత్త స్టడీ మెటీరియల్ను రూపొందిస్తున్నది. బీఏ, ఎంఏ పుస్తకాలను కూర్పుచేసి జాగ్రఫీ, పొలిటికల్సైన్స్, భారత రాజ�
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోసమే నోటిఫికేషన్ల జారీలో ఆలస్యం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానికులకే 95 శాతం �