హుజూర్నగర్ : ఉద్యోగార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చిత్తశుద్ధితో పనిచేసి కొలువుల సాధించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్ లో అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్ధు�
విద్యార్థులు కష్టపడి చదివితే సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని జిల్లా కేంద్రం గ్రంథాలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలనూ పర�
నిరుద్యోగ యువత పట్టుదలతో చదివి సర్కారు కొలువులు సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజే
యూనిఫాం ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) వర్గాలు వెల్లడించాయి. పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం17,516 �
నిరుద్యోగ యువత కలల సాకారానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నది. మునుపెన్నడూలేని విధంగా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు ఉచితంగా కోచింగ్ కూడా ఇస్తున్నది. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. న�
ప్రభుత్వ ఉద్యోగం జీవితానికి భద్రత ఇస్తుందని,సమాజంలో గౌరవం పెంచుతుందని పలువురు అధ్యాపకులు అన్నారు. ఇష్టపడి కాదు..కష్టపడి చదివితే కొలువు సులువుగా సాధించొచ్చని సూచించారు. గ్రూప్-1, గ్రూప్ -2, ఇతర పోటీ పరీక్�
గ్రూప్-1కు సిద్ధ్ధమవుతున్న అభ్యర్థులకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏవోయూ) కొత్త స్టడీ మెటీరియల్ను రూపొందిస్తున్నది. బీఏ, ఎంఏ పుస్తకాలను కూర్పుచేసి జాగ్రఫీ, పొలిటికల్సైన్స్, భారత రాజ�
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోసమే నోటిఫికేషన్ల జారీలో ఆలస్యం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానికులకే 95 శాతం �
గ్రూప్-4 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నది. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ నెల 29లోగా టీఎస్పీఎస్సీకి అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆద�
విద్యార్థులకు పదో తరగతి కీలకమైంది. పరీక్షలు వస్తున్నా యంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయా లని మానసిక నిపుణులు సూచిస్తు�
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు.. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుంటారు. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి..? ఏ మెటీరియల్ ఫాలో కావాలి..! అనే విషయంలో సతమతమవు తుంటారు. వీటికి తోడు ముఖ్య�
ఉన్నత చదువు చదివిన ఆ మహిళ వివాహానంతరం గృహిణిగా ఇంటికి పరిమితమైంది కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో తాను సైతం భర్తకు చేదోడు వాదోడుగా నిలువాలని, అందుకు ఉద్యోగమే ఏకైక మార్గమని భా
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సృష్టి సంగతి అటుంచితే రైల్వేలో ఉన్న ఉద్యోగాలకే కోత పెట్టింది
డిగ్రీ పట్టా కోసం అమ్మాయిలు కష్టపడి చదువుతారు. తర్వాత ఇంటర్వ్యూలను ఎదుర్కొని మంచి ఉద్యోగం సంపాదిస్తారు. అంతలోనే పెండ్లి సంబంధాల వేటలో పడతారు తల్లిదండ్రులు. ఆ వచ్చేవాళ్లు ‘పెండ్లయ్యాక అమ్మాయి ఉద్యోగం మ�