గ్రూప్-4 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్నది. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ నెల 29లోగా టీఎస్పీఎస్సీకి అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆద�
విద్యార్థులకు పదో తరగతి కీలకమైంది. పరీక్షలు వస్తున్నా యంటే విద్యార్థుల్లో ఆందోళన ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయా లని మానసిక నిపుణులు సూచిస్తు�
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు.. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుంటారు. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి..? ఏ మెటీరియల్ ఫాలో కావాలి..! అనే విషయంలో సతమతమవు తుంటారు. వీటికి తోడు ముఖ్య�
ఉన్నత చదువు చదివిన ఆ మహిళ వివాహానంతరం గృహిణిగా ఇంటికి పరిమితమైంది కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో తాను సైతం భర్తకు చేదోడు వాదోడుగా నిలువాలని, అందుకు ఉద్యోగమే ఏకైక మార్గమని భా
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సృష్టి సంగతి అటుంచితే రైల్వేలో ఉన్న ఉద్యోగాలకే కోత పెట్టింది
డిగ్రీ పట్టా కోసం అమ్మాయిలు కష్టపడి చదువుతారు. తర్వాత ఇంటర్వ్యూలను ఎదుర్కొని మంచి ఉద్యోగం సంపాదిస్తారు. అంతలోనే పెండ్లి సంబంధాల వేటలో పడతారు తల్లిదండ్రులు. ఆ వచ్చేవాళ్లు ‘పెండ్లయ్యాక అమ్మాయి ఉద్యోగం మ�
నిరుద్యోగ యువత కష్టపడి ప్రభుత్వ ఉద్యోగా లు సాధించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాంక్షించారు. ఆరు నెలలపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేయాలని సూచించారు. సోమవారం మహబ
కులం, మతం, రాజకీయాలు, చిచ్చులలో కొట్టుకుపోకుండా కసితో చిచ్చరపిడుగుల్లా ఎదగాలని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పకనున్న పేద దేశాలతో కాకుండా ఇప్పటినుంచి ప్రపంచంతో పోటీపడదామని సూచించారు. ప్రపంచ దిగ్
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): దళిత యువత నైపుణ్యాలను మెరుగుపరచుకొని, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కో ఆపర�
వాటర్ అండ్ శానిటేషన్ హైజీన్ (వాష్) ద్వారా రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ రంగంలో వినూ�
దుబాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించిన ముగ్గురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండలోని సుబేదారి టాస్క్ఫోర్స్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వైభవ్గైక్వాడ�
క్రమ శిక్షణతో చదివి పట్టుదలతో కృషి చేస్తే ఉద్యోగం తప్పకుండా వచ్చి తీరుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పోటీ పరీక్షల అభ్యర్థులకు సూచించారు. ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ లో.. అరోరా ఇంజనీరి�
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 పోస్టుల భర్తీలో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్ల నుంచి 49 ఏండ్లకు పెంచాలన్న విజ్ఞప్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల
ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా నిరుద్యోగులంతా కొలువుల కోసం కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు తమ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్