ఉద్యోగ నియామకాలకు యువత సన్నద్ధం కావాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. శుక్రవారం అమీర్పేట్లో నిర్వహించిన రూట్స్ కళాశాల స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒకనాడు ఉపాధి అవకాశాల కోసం వలసదార�
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్కు చెందిన ముగ్గురు విద్యార్థులు తృతీయ సంవత్సరంలోనే బహుళ జాతి కంపెనీలో
కొత్తగా ఉద్యోగం అంటేనే ఎన్నో అంచనాలు ఉంటాయని ఒకింత భయాందోళనకు గురవుతుంటారు చాలామంది. సరైన అవగాహన, ప్లానింగ్తో ఉద్యోగాన్ని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా..
చదువుతోపాటు ఉద్యోగ అవకాశాలనూ పొందేందుకు చాలామంది విద్యార్థులు బెస్ట్ కాలేజీలను ఎంచుకుంటారు. కానీ మెరుగైన విద్యావకాశాలు అందిస్తూ క్యాంపస్ ప్లేస్మెంట్కు ప్రాధాన్యం ఇచ్చే...
డిజిటల్ పేమెంట్స్ వేదిక ఫోన్పే.. తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపునకుపైగా పెంచుకోవాలని చూస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుకల్లా ఉద్యోగులను 5,400లకు పెంచుకోవాలనుకుంటున్నట్టు మంగళవారం తెలియజేసింది.
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని, టీఎస్ఐపాస్తో 15రోజుల్లో అనుమతులొస్తున్నాయని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో 90 శాతం ఉద్యోగాలు
ఉపాధ్యాయులకు యాజమాన్యాల వారీగా, కొత్త జిల్లాల సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు, సాధారణ బదిలీలు వేసవి సెలవుల్లో చేపట్టాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది
బీర్భం హింసాకాండలో బాధిత కుటుంబాలకు చెందిన పది మందికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఉద్యోగాలను కల్పించారు. బీర్భంలోని రాంపూర్హట్ గ్రామంలో సజీవ దహనమైన బాధితుల కుటుంబ సభ్యుల�
ఈ ఏడాది తెలంగాణలో నిరుద్యోగుల కలలు పండబోతున్నాయని పంచాంగశ్రవణకర్త బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరాన్ని ‘ఉద్యోగ నామ సంవత్సరం’గా అభివర్ణించారు. ఉగాది పండుగ సందర్భంగా శ�
తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన జోనల్ వ్యవస్థతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే రానున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు
‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా ఉద్యోగ ప్రకటనలు రాలేదని ఇన్నాళ్లుగా గొడవ చేసినవారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగానే వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ప్రవర్తిస్తున్నారు.
-మన దేశంలో వివిధ పరిశ్రమల్లో సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. 130 కోట్లకు పైగా జనాభాగల దేశం మనది. దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి సేల్స్, మార్కెటింగ్ విభాగాలు ఎంతో తోడ్పడుతాయి. భారత ఆర్థ�
ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా తాము ఉపాధి రంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మనీష్ సిసోడియా స�