-మన దేశంలో వివిధ పరిశ్రమల్లో సేల్స్, మార్కెటింగ్ ఉద్యోగాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. 130 కోట్లకు పైగా జనాభాగల దేశం మనది. దేశ ప్రజల అవసరాలు తీర్చడానికి సేల్స్, మార్కెటింగ్ విభాగాలు ఎంతో తోడ్పడుతాయి. భారత ఆర్థ�
ఐదేండ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా తాము ఉపాధి రంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి మనీష్ సిసోడియా స�
Telangana Government Jobs | తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. గ్రూ�
గత ఏడాది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా ప్రభుత్వం 2,370 ఉద్యోగాలు భర్తీచేసింది. పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లకు సంబంధించిన అభ్యంతరాలను పరిష్కరించి, ఉద్యోగాలకు అభ్యర్థులన
రుద్యోగులకు అండగా 80,039 ఉద్యోగాలను ఒకేసారి ప్రకటించి, దేశానికి తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందని గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ అన్నారు. ఇంత భారీ ఉద్యోగ ప్రకటన దేశంలోన�
ఉద్యోగ నియామకాల అంశంలో టీఎస్పీఎస్సీపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి హెచ్చరించారు
త్వరలోనే రాష్ట్రప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో కొంతమంది సిలబస్ మార్పుపై వ్యక్తంచేస్తున్న ఆందోళనను అధికార వర్గాలు కొట్టిపారేశాయి. ఏ పరీక్షకూ సిలబస్ మారే అ
కొలువుల భర్తీ ప్రకటనపై యువత సంబురాల్లో మునిగిపోయింది. అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జగిత్యాల జ
ఉద్యోగార్థులెవరూ వదంతులను నమ్మవద్దని, ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. ఉద్యోగాల కోసం కష్టపడి చదవ�
ఉన్న ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భర్తీ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్�
తెలంగాణ ఉద్యమం పోరాట నినాదమే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అపర భగీరథుడు ముఖ్యమంత్రి సారథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసుకొని వాటి ఫలాలను అనుభవిస్తున్నాం. మన నిధుల�
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ నమోదు చేస్తున్న కళ్లు చెదిరే విజయాలకు మరో మచ్చుతునక మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్. రూ.15,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో ఏర్పాటు