కొలువుల భర్తీ ప్రకటనపై యువత సంబురాల్లో మునిగిపోయింది. అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జగిత్యాల జ
ఉద్యోగార్థులెవరూ వదంతులను నమ్మవద్దని, ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి సూచించారు. ఉద్యోగాల కోసం కష్టపడి చదవ�
ఉన్న ఖాళీలకు అదనంగా 5 వేల ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భర్తీ ప్రకటన చేశారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ రిపోర్టును పట్టుకొని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్�
తెలంగాణ ఉద్యమం పోరాట నినాదమే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అపర భగీరథుడు ముఖ్యమంత్రి సారథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసుకొని వాటి ఫలాలను అనుభవిస్తున్నాం. మన నిధుల�
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ నమోదు చేస్తున్న కళ్లు చెదిరే విజయాలకు మరో మచ్చుతునక మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్. రూ.15,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో ఏర్పాటు
కొలువుల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ సహా రాష్ట్రంలోని అన్ని వర్సిటీలతోపాటు గ్రామాలు, పట్టణాల్లోని ని�
స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నిబంధనలు మార్చిన సర్కారు తాజా నోటిఫికేషన్ల నుంచే ఈ ఫలాలను అందించనున్నది. ఈ మేరకు కొత్త నోటిఫికేషన్లల్లో ఆయా వివరాలను పేర్కొననున్నారు
తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్కు మార్గం సుగమమైంది. దేశ చరిత్రలో ఒకేసారి అధిక గ్రూప్-1 పోస్టులు నింపే ప్రక్రియకు తెరలేచింది. 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ మంజూరుచేయనున్నట్టు బుధవారం అసెంబ్లీలో �
ఉద్యోగాల భర్తీలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర సర్కారు శాశ్వత ముగింపు పలకటంతో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆర్డీవో, సీటీవో, �
కొత్త ఉద్యోగాల భర్తీతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.7 వేల కోట్ల వరకు అదనంగా భారం పడనున్నది. రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాల ఖర్చు ఏడేండ్లలోనే మూడు రెట్లు పెరిగింది. 2013-14లో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల
అత్యంత కీలకమైన విద్య, వైద్యం, భద్రతా రంగాల్లో ఏకంగా 52 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రధాన శాఖల బలోపేతానికి చర్యలు చేపట్టింది
ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్నప్పటికీ వయస్సు దాటిపోయిందని బాధపడేవారికి రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో