స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నిబంధనలు మార్చిన సర్కారు తాజా నోటిఫికేషన్ల నుంచే ఈ ఫలాలను అందించనున్నది. ఈ మేరకు కొత్త నోటిఫికేషన్లల్లో ఆయా వివరాలను పేర్కొననున్నారు
తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్కు మార్గం సుగమమైంది. దేశ చరిత్రలో ఒకేసారి అధిక గ్రూప్-1 పోస్టులు నింపే ప్రక్రియకు తెరలేచింది. 503 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ మంజూరుచేయనున్నట్టు బుధవారం అసెంబ్లీలో �
ఉద్యోగాల భర్తీలో దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి రాష్ట్ర సర్కారు శాశ్వత ముగింపు పలకటంతో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కనున్నాయి. ఆర్డీవో, సీటీవో, �
కొత్త ఉద్యోగాల భర్తీతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.7 వేల కోట్ల వరకు అదనంగా భారం పడనున్నది. రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాల ఖర్చు ఏడేండ్లలోనే మూడు రెట్లు పెరిగింది. 2013-14లో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల
అత్యంత కీలకమైన విద్య, వైద్యం, భద్రతా రంగాల్లో ఏకంగా 52 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రధాన శాఖల బలోపేతానికి చర్యలు చేపట్టింది
ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్నప్పటికీ వయస్సు దాటిపోయిందని బాధపడేవారికి రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో
పు ఉదయం పదింటికి టీవీలు చూడండి. నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్య పోతారు..’ వనపర్తి బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు చేసిన ప్రకటన ఇది.
విషయమేమిటో తెలియకపోయినా, అసలు ఆ ప్రకటన చేసి
హైదరాబాద్ : కొత్త జిల్లాలకు పోస్టుల మంజూరులో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. జనాభా దామాషా ప్రకారం పోస్టులను మంజూరు చేసింది. ఇలా రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ అడ్మిని�
Assembly | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly) రెండో రోజుకు చేరాయి. తొలిరోజైన సోమవారం మంత్రి హరీశ్ రావు శాసన సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండో రోజైన బుధవారం
Minister Harish rao | సీసీఐని వెంటనే తెరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. సీసీఐ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే సీసీఐ తెరిపిం
యూట్యూబ్ ఇండియా క్రియేటర్స్ 2020లో దేశ జీడీపీకి ఏకంగా రూ 6800 కోట్లు సమకూర్చారని, వీరి ద్వారా 6,83,900 ఫుల్టైమ్ జాబ్ల తరహాలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వెల్లడించ
విస్తారా భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థలో 4 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా..త్వరలో ఈ సంఖ్యను 5 వేలకు పెంచుకోబోతున్నట్టు ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలుకానున్నాయి. అన్నిరకాల సంస్థల్లో రిజర్వేషన్లను కచ్చిత�