పు ఉదయం పదింటికి టీవీలు చూడండి. నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్య పోతారు..’ వనపర్తి బహిరంగసభలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు చేసిన ప్రకటన ఇది.
విషయమేమిటో తెలియకపోయినా, అసలు ఆ ప్రకటన చేసి
హైదరాబాద్ : కొత్త జిల్లాలకు పోస్టుల మంజూరులో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. జనాభా దామాషా ప్రకారం పోస్టులను మంజూరు చేసింది. ఇలా రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ అడ్మిని�
Assembly | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly) రెండో రోజుకు చేరాయి. తొలిరోజైన సోమవారం మంత్రి హరీశ్ రావు శాసన సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,56,958 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండో రోజైన బుధవారం
Minister Harish rao | సీసీఐని వెంటనే తెరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ డిమాండ్ చేశారు. సీసీఐ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే సీసీఐ తెరిపిం
యూట్యూబ్ ఇండియా క్రియేటర్స్ 2020లో దేశ జీడీపీకి ఏకంగా రూ 6800 కోట్లు సమకూర్చారని, వీరి ద్వారా 6,83,900 ఫుల్టైమ్ జాబ్ల తరహాలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వెల్లడించ
విస్తారా భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థలో 4 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా..త్వరలో ఈ సంఖ్యను 5 వేలకు పెంచుకోబోతున్నట్టు ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీలు, సొసైటీల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలుకానున్నాయి. అన్నిరకాల సంస్థల్లో రిజర్వేషన్లను కచ్చిత�
యూపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలకు ప్రజల నుంచి అడుగడుగున చీత్కారాలు, ఈసడింపులే ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ నాయకులు ఓట్లు అడగడానికి తమ ఊళ్లల్లోకి రావొద్దంటూ పలు గ్రామస్థులు పొలిమ
దేశీయ ఐటీ రంగంలో ఇప్పుడు ఫ్రెషర్ల కాలం నడుస్తున్నది.
పరిశ్రమలోని మెజారిటీ సంస్థలు తమ నియామకాల్లో కొత్తవారికి పెద్దపీట వేస్తున్నాయి.
ఇప్పటికే భారీ ఎత్తున తీసుకున్న ఐటీ కంపెనీలు.. మున్ముందు మరింతగా ఉద్య�
చండీఘడ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఇవాళ భారీ ప్రకటన చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. 20వ తేదీన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగ�
రాష్ట్రంలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలన్న ఉద్దేశంతోనే జోనల్ విధానాన్ని తీసుకొచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలిసీ తెలియని కొందరు జోనల్ విధానం గురించి అర్థంకాక మాట్లాడుతున్నారని మండిపడ్
అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్కేర్ టెక్నాలజీ సేవల సంస్థ ‘ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్' తెలంగాణలో తన సేవలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కరీంనగర్, హైదరాబాద్లో గ్లోబల్ డెలివరీ సెంటర�