రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో పెద్ద ఎత్తున కొలువుల బొనాంజా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి సైతం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో జిల్లాలో ఖాళీల వివరా
రాబోవు 20 ఏండ్లలో మనదేశంలో దాదాపు 69 శాతం ఉద్యోగాలకు ఆటోమేషన్(యాంత్రీకరణ) ముప్పు పొంచివున్నదని తాజా నివేదిక వెల్లడించింది. రోబోట్ ఆటోమేషన్ కారణంగా ఆసియా పసిఫిక్లో పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న భారత్,
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్
లోక్సభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్సభలో బుధవారం కేంద్ర మంత్రి జితేంద
వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 6,432 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో), మేనేజ్మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీ కోసం ఈ నెల 22వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐ�
నిరుద్యోగులకు ధోకా ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికలప్పుడు హామీ గత ఏడేండ్లలో భర్తీ చేసింది కేవలం 7 లక్షల ఉద్యోగాలు పార్లమెంటులో స్వయంగా చెప్పిన మంత్రి జితేంద్రసింగ్ 7 లక్షల ఉద్యోగాలకు 22 కోట్ల మంది దర�
Job Mela in Hyderabad | ప్రయివేటు రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా..? ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? మెడికల్ రంగంలో రాణించాలనుకుంటున్నారా..? అయితే ఆలస్యం ఎందుకు.. ఈ నెల 27న హైదరాబాద్ నాంప�
నిధులు, నీళ్లు, ఉద్యోగాలు సీఎం కేసీఆర్తోనే సాధ్యం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించిన ఘనత బీజేపీది పంచాయతీరాజ్శాఖ cx పాలకుర్తి రూరల్/తొర్రూరు, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్�
రాష్ట్రంలో రాబోయే ఐదేండ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ద్విసూత్ర వ్యూహాన్ని అమలు పరుస్తున్నట్టు సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. కొత్త కంపెనీలను ఇ�
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2021, మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం పార్లమెంట్కు తెలిపారు. ఈ మేరకు జితేంద్ర సింగ్ లోక్సభలో ఓ ప్రశ్�