Job Mela in Hyderabad | ప్రయివేటు రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా..? ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? మెడికల్ రంగంలో రాణించాలనుకుంటున్నారా..? అయితే ఆలస్యం ఎందుకు.. ఈ నెల 27న హైదరాబాద్ నాంప�
నిధులు, నీళ్లు, ఉద్యోగాలు సీఎం కేసీఆర్తోనే సాధ్యం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించిన ఘనత బీజేపీది పంచాయతీరాజ్శాఖ cx పాలకుర్తి రూరల్/తొర్రూరు, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్�
రాష్ట్రంలో రాబోయే ఐదేండ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ద్విసూత్ర వ్యూహాన్ని అమలు పరుస్తున్నట్టు సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. కొత్త కంపెనీలను ఇ�
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2021, మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం పార్లమెంట్కు తెలిపారు. ఈ మేరకు జితేంద్ర సింగ్ లోక్సభలో ఓ ప్రశ్�
బిహార్లో రైతుల పరిస్ధితి దయనీయంగా ఉందని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్ధితి దాపురించిందని అన్నారు.
కేంద్రంలోని మోదీ సర్కార్పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోతున్నదని శనివారం మండిపడ్డారు. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ�
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామంటూ ఊదరగొట్టిన ప్రధాని మోదీ హామీలు నెరవేరక పోగా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. �
రాష్ట్రంలో త్వరలోనే టీచర్ కొలువుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. పాఠశాల విద్యాశాఖతోపాటు గురుకులాలు, మాడల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీకి ముందడుగు పడనున్నది. ఇప్పటికే 9,096 టీచర్ పోస్టుల భర్తీక�
అగ్నివీరులకు సైన్యం నుంచి రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాజీ సైనికోద్యోగులకు కేం�
నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కారు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాటిలో గురుకులాల్లోనే 9,096 పోస్టులు ఉన్నాయి. మరో 995 పోస్టులను టీఎస్�
తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించి వారిని సంతోష పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఏర్పాటు చేసిన �
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. చిత్తశుద్ధితో చదివితే లక్ష్యసిద్ధి సులువు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నిపుణ ఆధ్వర్యంలో యువతకు దిశానిర్దేశం అవగాహన కల్పించిన మల్లవరపు బాలలత, వేప అకాడమీ డైరెక్టర్