డెక్కన్ బ్లాస్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మన్నన్ఖాన్ ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్ ఖాజామెన్షన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన హైదరాబాద్ మెగా జాబ్మేళా విజయవంతం అయింది.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దానిలో భాగంగా త్వరలో గురుకుల పాఠశాలల్లో భారీ ఎత్తున ఖాళీల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కలిగించేలా ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరమని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ అన్నారు.
Bandi Sanjay | తెలంగాణ బిడ్డలంటే బీజేపీ నేతలకు ఎంత చిన్నచూపో మరోసారి నిరూపితం అయ్యింది. రాష్ట్రంలోని యువత అంటే కేవలం ఓటర్లు మాత్రమే అని, నాలుగైదు మాటలు చెప్పి రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నదే బీజేపీ స�
TSPSC | తెలంగాణలో 2022 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల ఏడాది కాగా, 2023 పరీక్షల సంవత్సరం. నిరుడు రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు వచ్చాయి. మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగా, ఆ తర్వాత అనతికాలంలో ఆయా ని
IDBI Assistant Managers | ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఐడీబీఐ బ్యాంకు పరిధిలో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 28 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగంలేక బాధపడుతున్న వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. మీకు మేమున్నామంటూ ముందుకు వచ్చి జాబ్ కనెక్ట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో కొత్త ఉద్యోగాల సృష్టి అటుంచితే.. ఉన్న ఉద్యోగాలే భర్తీకి నోచుకోవడం లేదు. ఖాళీల భర్తీపై ప్రభుత్వ పెద్దల బూటకపు మాటలు తప్ప ఆచరణలో ఏ కోశానా కనిపించడం లేదు.
శ్రమ, కసి, పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించొచ్చని నిరూపించారు పెర్కకొండారం వాసులు. నాటి పరిస్థితుల ప్రభావంతో మొదట ట్రాన్స్పోర్ట్, ఇతర లారీలు తోలిన వారు బస్సు స్టీరింగ్ పట్టి ఎంతో మంది ప్రయాణికులను వారి గమ�
మల్టీనేషనల్ కంపెనీలను ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి.