కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్చరికలు చేసింది. ఏ విధమైన సమ్మెలో పాల్గొనవద్దని, ఆందోళనలు చేయవద్దని ఆదేశించింది. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేసింది.
దేశంలో కొత్త ఉద్యోగాల కల్పన ఈ ఏడాది జనవరిలో 20 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2022 డిసెంబర్తో పోలిస్తే 2023 జనవరిలో ఈపీఎఫ్వో కొత్త సబ్స్ర్కైబర్ల సంఖ్య 7.5% తగ్గింది.
పైరవీలకు తావు లేకుండా పకడ్బందీ ప్రణాళికలు, అత్యాధునిక సాంకేతికతతో ఎన్నో ఉద్యోగాలను భర్తీ చేసింది టీఎస్పీఎస్సీ. ఒక్క ఆరోపణ లేకుండా వేల రిక్రూట్మెంట్లు చేసింది. ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్న టీఎస్పీఎస�
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్...పారదర్శక నియామకాలతో ఎంతో మందికి మేలు చేసిన సంస్థ. ప్రతిభా పాటవాలే కొలమానంగా భావించి ఉద్యోగాలను భర్తీ చేసింది. మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నది.
అమెజాన్ రెండోదశ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. రానున్న కొన్ని వారాల్లో తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఉద్యోగులకు మెమో పంపించార�
టీఎస్పీఎస్సీ ఓ స్వతంత్ర సంస్థ. వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కల్పతరువు. పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్న బాడీ. పటిష్ట భద్రత, నిఘాతో కొనసాగుతున్న సంస్థ.
నీళ్లు, నిధులు, నియామకాల సెంటిమెంట్పైనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇప్పటికే 1.33 లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల పాలిట కల్పవల్లిగా మారింది.
నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్గా ప్రత్యేక రాష్ట్రం ఏర్ప డింది. ప్రతి పల్లెకూ నీళ్లు, నిధులు ఇప్పటికే పుష్కలంగా అందుతున్నాయి. ఉద్యోగాల ను కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఏర్పాటు చ
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీపై కాంగ్రెస్, బీజేపీ నేతలు యువతను తప్పుదోవ పట్టించి, వారిని భయాందోళనకు గురిచేస్తూ, వారి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మ
ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మన అంతిమ లక్ష్యం ఉద్యోగాన్ని సాధించడమే అయినప్పుడు నిరాశపడకుండా మరింతగా ప్రిపేర్ అవుదామని ప్రిలిమ్స్ క్వాలిఫయర్, ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్ బేతి మధు పేర్కొన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డును ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.