మోసపూరిత హామీలతో యువతను కూడా దగా చేశారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందంటూ ప్రధాని మోదీని (PM Modi) ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు �
Telangana | ‘టీఎస్పీఎస్పీ ఉద్యోగాల కోసం 30 లక్షల మంది దరఖాస్తు చేశారు. పేపర్ లీకేజ్తో వారంతా కష్టాలు పడుతున్నారు’ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిత్యం చేస్తున్న విమర్శ ఇది. వీరి మాటలను చూసి నిరుద్యోగులే
ఉపాధి అవకాశాలు అందుబాటులో లేక యువత అల్లాడుతుంటే మోదీ సర్కార్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఖాళీగా పడిఉన్న లక్షల పోస్టులను (Jobs) భర్తీ చేసేందుకు కూడా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది.
కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు తొలిగా దెబ్బతింటాయని చాట్జీపీటీ క్రియేటర్ ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ బాంబు పేల్చగా తాజాగా గోల్డ్మన్ శాక్స్ (Goldman Sachs) నివేదిక సైతం ఏఐ రాకతో పలు ఉద్యోగాలు కనుమరు�
మాది పెద్దపల్లి పట్టణంలోని రైల్వే కాలనీ. నేను గ్రూప్స్ కోసం ప్రిపేరవుతున్నా. గ్రూప్స్కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయం లో అందుబాటులో ఉన్నాయి. గ్రూప్స్ పేపర్ లీకుల గురించి తెలిసింది.
ఆర్థిక మాంద్యం భయాలు దేశీయ స్టార్టప్లను వదలడం లేదు. మాంద్యంతో ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు వేలాది మంది సిబ్బందిని తొలగించగా..తాజాగా స్టార్టప్లు వేలాది మందికి ఉద్వాసన పలికాయి.
విదేశాల్లో వివిధ ఉద్యోగాలకు రాష్ట్ర యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) సీఈవో విష్ణువర్ధన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూఏ�
ఉద్యోగ సాధన ప్రధాన లక్ష్యం..లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురైనా తెలంగాణ నిరుద్యోగుల్లో మాత్రం ఆ సంకల్పం సడలటం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్
భారత వైమానిక దళంలో అగ్నివీరులుగా సేవలందించేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన యువతీ, యువకులు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది.
Self Employment | ఉన్నత విద్యను అభ్యసించాలి.. చిన్నదో.. పెద్దదో.. ప్రైవేట్ రంగమో.. ప్రభుత్వ సంస్థనో ఏదో ఒక వైట్కాలర్ ఉద్యోగం చేయాలి. ఇదీ నిన్నటి వరకూ యువతరం ఆలోచన. కానీ కరోనా మహమ్మారి యువత ఆలోచనా ధోరణిలో పెనుమార్పుల
టీఎస్పీఎస్సీ వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన కల్పవృక్షం.. నిరుద్యోగులకు కల్పతరువు.. పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునికత సాంకేతికతతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన భద్రత, నిఘా మధ్య కొనసాగుతున్నది. �
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తీవ్ర వివక్షకు గురైంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగింది. స్థానికులకంటే ఆంధ్రోళ్లే ఉద్యోగాలను కొల్లగొట్టారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన ఉద్యమ నేత కేసీ�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అం దించింది. సెర్ప్లో పని చేస్తున్న ఉద్యోగులకు కొత్త పేస్కేల్ను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం జీవో 11ను జారీ చేసింది.