ప్రస్తుత పోటీ ప్రపంచంలో సర్కారు కొలువు వచ్చిందంటే జీవిత కల నెరవేరినట్లే. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఓ పేద కుటుంబంలో ముగ్గురికీ సర్కారు కొలువులు రావడం వి
గడిచిన కాలంలో మానవుడి చర్యల అధ్యయనమే చరిత్ర. మానవుడి పుట్టుక, కాల గమనంపై ఇప్పటికీ ఎన్నో రకాల కొత్త విషయాలు నేటికి బయటపడుతున్నాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల చరిత్రను లిఖిం�
జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ మేళాలో ట్రాన్స్జెండ
ట్రాన్స్ జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్మొదలైంది. ఇక నుంచీ యాచకులుగా భావించాల్సిన పన్లేదు. ఇంకో రూపంలో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లిప్పుడు స్వయం ఉపాధి బాటలో నడుస్తున్నారు. సృజనాత్మకతకు మెరుగులు ద�
పరీక్ష పత్రాల లీకేజీని సాకుగా చూపి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను రెచ్చగొట్టి పక్కదారి పట్టించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి.
దేశీయ ఐటీ రంగ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో నియామకాలకు భారీ ఎత్తున కత్తెర పెట్టవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే దాదాపు 40 శాతం తగ్గవచ్చన్న అభిప్రాయాలు వ్య�
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తోటి ఉద్యోగుల వద్దే లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యవహారం లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులపై ఉచ్చు బిగుస్తున్నది. తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదుతో సైదాపూర్ సీనియర్ లైన్ఇన్
ఇప్పటికే శాఖలవారీగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై
మోసపూరిత హామీలతో యువతను కూడా దగా చేశారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందంటూ ప్రధాని మోదీని (PM Modi) ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు �
Telangana | ‘టీఎస్పీఎస్పీ ఉద్యోగాల కోసం 30 లక్షల మంది దరఖాస్తు చేశారు. పేపర్ లీకేజ్తో వారంతా కష్టాలు పడుతున్నారు’ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిత్యం చేస్తున్న విమర్శ ఇది. వీరి మాటలను చూసి నిరుద్యోగులే
ఉపాధి అవకాశాలు అందుబాటులో లేక యువత అల్లాడుతుంటే మోదీ సర్కార్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఖాళీగా పడిఉన్న లక్షల పోస్టులను (Jobs) భర్తీ చేసేందుకు కూడా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది.
కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు తొలిగా దెబ్బతింటాయని చాట్జీపీటీ క్రియేటర్ ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ బాంబు పేల్చగా తాజాగా గోల్డ్మన్ శాక్స్ (Goldman Sachs) నివేదిక సైతం ఏఐ రాకతో పలు ఉద్యోగాలు కనుమరు�