రాంచీ : జార్ఖండ్లోని దేవ్గఢ్ జిల్లాలో రోప్వే కేబుల్ కార్లు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు మరణించారు. రోప్ వే క్యాబిన్లలో చిక్కుకున్న వారిని �
జార్ఖండ్లోని దేవ్గఢ్ జిల్లాలో రోప్వే కేబుల్ కార్లు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురయ్యాయి. కేబుల్ కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
రాంచీ: జార్ఖండ్లోని డియోఘర్లో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. అయితే ఆదివారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 16 గంటల పాటు ఆ కేబుల్ కార్లలో సుమారు 48 మంది చిక్కు�
పార్టీ నేతలందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చి మార్గదర్శకాలను పాటిస్తే రాహుల్ గాంధీ తదుపరి దేశ ప్రధాని అవుతారని జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ మంగళవారం పేర్కొన్నారు.
రాంచీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విధించింది. 2010లో తిర్కీపై సీబీఐ క�
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలు చెల్లించాల్సిన రూ 1.36 లక్షల కోట్ల దీర్ఘకాలిక మైనింగ్ బకాయిలను సత్వరమే చెల్లించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ చెల్లింపుల విషయంపై
జాతీయం సైన్స్ డే నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28న నిర్వహించారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించారు. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా గుర్తిస్తూ కేంద్రం 1986 నుంచి నిర్వ�
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. మానవ చరిత్ర మొత్తాన్ని ఈ ఒక్క మాటలో చెప్పేశారు మహాకవి శ్రీశ్రీ. అనాది నుంచి బలవంతుల అణచివేతకు, బలహీనుల మనగడకు మధ్య పోరాటం సాగ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబూ సోరెన్తో కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భ�
రాంచీ : గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్థిక సాయం అందించారు. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో కలిసి ఆ కుటుంబాలను కేసీఆర్ పరామర్శించారు. �