రాంచీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3లక్షల జరిమానా విధించింది. 2010లో తిర్కీపై సీబీఐ క�
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలు చెల్లించాల్సిన రూ 1.36 లక్షల కోట్ల దీర్ఘకాలిక మైనింగ్ బకాయిలను సత్వరమే చెల్లించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ చెల్లింపుల విషయంపై
జాతీయం సైన్స్ డే నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28న నిర్వహించారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను ఆవిష్కరించారు. దీనికి గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా గుర్తిస్తూ కేంద్రం 1986 నుంచి నిర్వ�
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. మానవ చరిత్ర మొత్తాన్ని ఈ ఒక్క మాటలో చెప్పేశారు మహాకవి శ్రీశ్రీ. అనాది నుంచి బలవంతుల అణచివేతకు, బలహీనుల మనగడకు మధ్య పోరాటం సాగ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబూ సోరెన్తో కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భ�
రాంచీ : గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్థిక సాయం అందించారు. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో కలిసి ఆ కుటుంబాలను కేసీఆర్ పరామర్శించారు. �
రాంచీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సం
CM KCR | సీఎం కేసీఆర్ జార్ఖండ్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకోనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో