జార్ఖండ్లోని జెంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వర్కర్లు గాయపడ్డారు. శనివారం ఉదయం 10ః 20 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. అయితే.. ఈ పేలుడు త
రాంచీ : జార్ఖండ్లోని గిరిధ్ జిల్లా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడు రోజుల పసికందుపై ఎలుకలు దాడి చేసి, కొరికాయి. ఈ ఘటన మే 2వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
రాంచీ: ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్, ప్యూన్ కర్రలతో కొట్టుకున్నారు. జార్ఖండ్లోని పాలము జిల్లాలో ఈ ఘటన జరిగింది. మేదినీనగర్లోని జిల్లా పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ కరుణాశంకర్ సరిగా పని చేయని ప్యూ�
జార్ఖండ్లో దారుణం వెలుగుచూసింది. కుంటి జిల్లాలో ఐదేండ్ల బాలికపై బాలుడు (12) లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలిక కూల్డ్రింక్ కొనేందుకు తమ ఇంటి సమీపంలోని షాపుకు వెళ్లగా అక్కడ ఒంటర�
దేశంలోని వివిధ రాష్ర్టాల్లో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా నెలకొంది. ఒకవైపు ఎండలు రోజురోజుకు ఎక్కువవుతుండటం, మరోవైపు బొగ్గు నిల్వలు అంతకంతకు తగ్గిపోవడం విద్యుత్ ఉత్పాదకతపై ప్రభావం చూపిస్తున్నది. జార్ఖ�
జార్ఖండ్లోని విద్యుత్ సంక్షోభంపై ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని భార్య సాక్షి ధోని ట్వీట్ చేసింది. విద్యుత్ సంక్షోభం ఏమంటారు? అంటూ ట్విట్టర్ వేదిగా ప్రశ్నించింది. చాలా సంవత్సరాలుగా జార�
రాంచీ: జార్ఖండ్లో వినియోగంలో లేని బొగ్గు గని కూలింది. అందులో సుమారు 50 వరకు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ధన్బాద్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. వినియోగంలో లేని బొగ్గు గనిలో కొందరు అక్ర�
డియోఘర్: జార్ఖండ్లోని డియోఘర్లో ఉన్న త్రికూట పర్వత రోప్వేలో ఆదివారం రెండు కేబుల్ కార్స్ ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో రోప్వేపై చిక్కుకున్న వారిని రక్షించారు. కానీ ఓ మహిళ ఇవాళ రెస
రాంచీ : జార్ఖండ్లోని దేవ్గఢ్ జిల్లాలో రోప్వే కేబుల్ కార్లు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు మరణించారు. రోప్ వే క్యాబిన్లలో చిక్కుకున్న వారిని �
జార్ఖండ్లోని దేవ్గఢ్ జిల్లాలో రోప్వే కేబుల్ కార్లు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురయ్యాయి. కేబుల్ కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
రాంచీ: జార్ఖండ్లోని డియోఘర్లో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. అయితే ఆదివారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సుమారు 16 గంటల పాటు ఆ కేబుల్ కార్లలో సుమారు 48 మంది చిక్కు�
పార్టీ నేతలందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చి మార్గదర్శకాలను పాటిస్తే రాహుల్ గాంధీ తదుపరి దేశ ప్రధాని అవుతారని జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ మంగళవారం పేర్కొన్నారు.