కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని 7 ట్యాంక్స్ లేన్లో యాంటీ ఎఫ్ఐసీఎస్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో జార్ఖండ్కు చెందిన డ్రగ్ డీలర్ నుంచి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చే�
రాంచీ : జార్ఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. బార్బెండియా వంతెన సమీపంలో దామోదర నదిలో పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది వరకు ఉన్నారు. ధన్బాద్లోని నిర్సా న�
ఏపీ, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తనిఖీలు.. మావోయిస్టులకు ఆర్థిక సాయం కేసులో ఆపరేషన్ న్యూఢిల్లీ: మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సాయం కేసులో దేశంలోని పలు రాష్ర్టాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు
గిరిజన తండాల్లో జన జీవనం అస్తవ్యస్తం. ఆరోగ్యం, చదువు అంతంత మాత్రమే. ఇది చాలదన్నట్టు చావులు. ఒక్క జార్ఖండ్లోనే ఏటా వేయిమంది నవజాత శిశువుల్లో 30 మంది చనిపోతున్నారు. ఓ వైద్యురాలు తన భర్తతో కలిసి ఈ సమస్యకు ఒక ప�
13 మంది మృతి ధన్బాద్, ఫిబ్రవరి 1: జార్ఖండ్లోని ధన్బాద్లో మూడు బొగ్గు గనులు కూలిపోయాయి. ప్రమాదంలో 13 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గనుల లోపల మరికొంత మంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వార�
Maoists | జార్ఖండ్లోని గిరిడి జిల్లాలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి 2 - 2.30 గంటల సమయంలో గిరిడి జిల్లాలోని డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జిని పేల్చేశారు
రాంచీ: చెట్లను నరికినందుకు ఒక యువకుడ్ని స్థానికులు కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి దహనం చేశారు. జార్ఖండ్లోని సిమ్డేగా జిల్లాలో ఈ దారుణం జరిగింది. బెసరాజ్రా గ్రామానికి చెం�
Lady drug peddler arrested in Ranchi | పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ మహిళను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. ఎంతో తెలివిగా స్కూటీపై సరఫరా చేస్తుండగా ఎట్టకేలకు చిక్కింది. స్కూటర్లో
Jharkhand | జార్ఖండ్లో (Jharkhand) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాజు జిల్లాలోని హరిహర్గంజ్లో కూలీలతో (Labourers) వెళ్తున్న వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది.
Jharkhand | ఓ ముగ్గురి స్నేహితుల మధ్య చోటు చేసుకున్న వివాదం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. స్నేహితుడినే మరో ఇద్దరు కలిసి మూడు ముక్కలుగా నరికేసి.. అడవుల్లోకి విసిరేశారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని దియోఘ�
రాంచీ: కోపంతో ఊగిపోతూ స్టేజీపైనే యువ రెజ్లర్పై చేయి చేసుకున్నారు బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్. బీహార్లోని రాంచీలో జరుగుతున్న అండర్-15 జాతీయ రెజ్�
Boyfriend | వారిద్దరి వయస్సు 22 ఏండ్లే. గత నాలుగేండ్లుగా కలిసి తిరుగుతున్నారు. అయితే కొన్ని నెళ్ల క్రితం ఆమెకు ఉద్యోగం రావడంతో మరో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో మునుపటిలా ఇద్దరు కలుసుకోవడానికి కుదరడం ల�