ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. మానవ చరిత్ర మొత్తాన్ని ఈ ఒక్క మాటలో చెప్పేశారు మహాకవి శ్రీశ్రీ. అనాది నుంచి బలవంతుల అణచివేతకు, బలహీనుల మనగడకు మధ్య పోరాటం సాగ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబూ సోరెన్తో కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భ�
రాంచీ : గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్థిక సాయం అందించారు. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో కలిసి ఆ కుటుంబాలను కేసీఆర్ పరామర్శించారు. �
రాంచీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ, రాష్ట్ర ప్రణాళికా సం
CM KCR | సీఎం కేసీఆర్ జార్ఖండ్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకోనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో
కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని 7 ట్యాంక్స్ లేన్లో యాంటీ ఎఫ్ఐసీఎస్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో జార్ఖండ్కు చెందిన డ్రగ్ డీలర్ నుంచి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చే�
రాంచీ : జార్ఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. బార్బెండియా వంతెన సమీపంలో దామోదర నదిలో పడవ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది వరకు ఉన్నారు. ధన్బాద్లోని నిర్సా న�
ఏపీ, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తనిఖీలు.. మావోయిస్టులకు ఆర్థిక సాయం కేసులో ఆపరేషన్ న్యూఢిల్లీ: మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సాయం కేసులో దేశంలోని పలు రాష్ర్టాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు
గిరిజన తండాల్లో జన జీవనం అస్తవ్యస్తం. ఆరోగ్యం, చదువు అంతంత మాత్రమే. ఇది చాలదన్నట్టు చావులు. ఒక్క జార్ఖండ్లోనే ఏటా వేయిమంది నవజాత శిశువుల్లో 30 మంది చనిపోతున్నారు. ఓ వైద్యురాలు తన భర్తతో కలిసి ఈ సమస్యకు ఒక ప�
13 మంది మృతి ధన్బాద్, ఫిబ్రవరి 1: జార్ఖండ్లోని ధన్బాద్లో మూడు బొగ్గు గనులు కూలిపోయాయి. ప్రమాదంలో 13 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గనుల లోపల మరికొంత మంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వార�