ఛాత్రా: భారత సైన్యానికి చెందిన జవాన్ను .. జార్ఖండ్ పోలీసులు చితకబాదారు. ఛాత్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. మాస్క్ పెట్టుకోలేదని జవాన్పై పోలీసులు దాడి చేశారు. బూట్లతో జవాన్ కడుపులో తన్నారు. ఈ వ�
Beef Seize | జార్ఖండ్ షింగ్బూమ్ జిల్లాలోని జంషెడ్పూర్లో బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో తరలిస్తున్న 500 కిలోల బీఫ్ ( గొడ్డు మాంసం ) ను సీజ్ చేశారు. ఈ
పిడుగుపాటు| దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గత 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, ఈస్ బర్ద్వాన్ జి�
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న బొగ్గు లభ్యతపై ఇవాళ లోక్సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. జార్ఖండ్లో వివిధ ప్రాంతాల్లో బొగ్గు అందుబాటులో ఉందని, కానీ దాన్ని తొవ్వడం లేదని ఎంపీ నిశీక�
కొలంబో: ఇషాన్ కిషన్.. ఈ జార్ఖండ్ డైనమైట్ ఆడిన తొలి వన్డేలోనే పేలింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లోనే ఇషాన్ వన్డే అరంగేట్రం చేశాడు. అంతేకాదు వచ్చీ రాగానే ఓ భారీ సిక్స్తో వన్డేల్లో తన �
ఉపరితల ద్రోణి| రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జార్ఖండ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర�
రాంచీ : జార్ఖండ్లోని సింఘ్భూమ్ జిల్లా మనోహర్పూర్ బ్లాక్కు చెందిన మారుమూల గ్రామ నివాసి గుల్షన్ లోహ్రా. బాధ్యయుత పౌరుడు ఎలా ఉండాలో ఉదాహరణగా నిలిచాడు. రెండు చేతులను కోల్పోయిన ఇతడు సమాజానిక�
అనుమానాస్పద మృతి| జార్ఖండ్లో ఓ బీజేపీ నాయకుని కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
ప్రైవేటు బస్సు| జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. గోవా నుంచి జార్ఖండ్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డి�
అరెస్ట్| జార్ఖండ్లోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కు చెందిన సెక్యూరిటీ గార్డులను ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 3న రాత్రి రామ్గఢ్ జిల్లోని గెయిల్కు చెందిన పైప్లైన�
ఉచితంగా టీకాలు| తమ రాష్ట్రానికి కరోనా టీకాలు ఉచితంగా పంపించాలని కోరుతూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు రూ.1100 కోట�