Maoists | జార్ఖండ్లోని గిరిడి జిల్లాలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి 2 - 2.30 గంటల సమయంలో గిరిడి జిల్లాలోని డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జిని పేల్చేశారు
రాంచీ: చెట్లను నరికినందుకు ఒక యువకుడ్ని స్థానికులు కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి దహనం చేశారు. జార్ఖండ్లోని సిమ్డేగా జిల్లాలో ఈ దారుణం జరిగింది. బెసరాజ్రా గ్రామానికి చెం�
Lady drug peddler arrested in Ranchi | పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ మహిళను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. ఎంతో తెలివిగా స్కూటీపై సరఫరా చేస్తుండగా ఎట్టకేలకు చిక్కింది. స్కూటర్లో
Jharkhand | జార్ఖండ్లో (Jharkhand) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాజు జిల్లాలోని హరిహర్గంజ్లో కూలీలతో (Labourers) వెళ్తున్న వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది.
Jharkhand | ఓ ముగ్గురి స్నేహితుల మధ్య చోటు చేసుకున్న వివాదం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. స్నేహితుడినే మరో ఇద్దరు కలిసి మూడు ముక్కలుగా నరికేసి.. అడవుల్లోకి విసిరేశారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని దియోఘ�
రాంచీ: కోపంతో ఊగిపోతూ స్టేజీపైనే యువ రెజ్లర్పై చేయి చేసుకున్నారు బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్. బీహార్లోని రాంచీలో జరుగుతున్న అండర్-15 జాతీయ రెజ్�
Boyfriend | వారిద్దరి వయస్సు 22 ఏండ్లే. గత నాలుగేండ్లుగా కలిసి తిరుగుతున్నారు. అయితే కొన్ని నెళ్ల క్రితం ఆమెకు ఉద్యోగం రావడంతో మరో ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో మునుపటిలా ఇద్దరు కలుసుకోవడానికి కుదరడం ల�
రాంచీ: ప్రేమించడం లేదన్న కోపంతో ఒక యువకుడు బాలికను కత్తితో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఖరోంధి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరివాడిహ్ �
20 గంటలు తవ్వి బయటకు! బొకారో, నవంబర్ 29: ఓ బొగ్గుగనిలో చిక్కుకున్న నలుగురు.. బయటకి వచ్చేందుకు మార్గం కోసం దాదాపు 20 గంటల పాటు తవ్వి విజయవంతంగా బయటపడ్డారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలోని పర్బత్పూర్
Jharkhand | జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైలు పట్టాలపై బాంబు పేలుడు సంభవించింది. దీంతో గర్వా రోడ్డు - బర్కానా మధ్య వస్తున్న ఓ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న పో�
Maoist Tech Ravi | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డివిజినల్ కమిటీ స్థాయి నాయకుడు రవి అలియాస్ టెక్ రవి అలియాస్ జైలాల్ మృతి వార్తని పార్టీ ఆలస్యంగా ప్రకటించింది. నెల్లూరు జిల్లాకు చెందిన రవి మావోయిస్టు పార్ట
Prashanth Bose | మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు ప్రశాంత్ బోస్ , ఆయన భార్య శీలా మరాండిని జార్ఖండ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సమాచారం. ప్రశాంత్ బోస్ మావోయిస్టు సీనియర్ నాయకులలో ఒకరు. మావోయిస్ట