ప్రైవేటు బస్సు| జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. గోవా నుంచి జార్ఖండ్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డి�
అరెస్ట్| జార్ఖండ్లోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కు చెందిన సెక్యూరిటీ గార్డులను ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 3న రాత్రి రామ్గఢ్ జిల్లోని గెయిల్కు చెందిన పైప్లైన�
ఉచితంగా టీకాలు| తమ రాష్ట్రానికి కరోనా టీకాలు ఉచితంగా పంపించాలని కోరుతూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు రూ.1100 కోట�
ఆడపిల్ల చదువొద్దు. ఆడపిల్ల ఆడొద్దు.ఆడపిల్ల అభివృద్ధి చెందొద్దు. ఇంకెన్నాళ్లు? ఈ వివక్ష… అంటూ సమాజాన్ని నిలదీసి,గిరిగీసి నిలిచి గెలిచింది ఆ అమ్మాయి. చదువెందుకని అన్న చేతులే ఇప్పుడామె ఎదుగుదలను చూసి చప్పట
లక్నో : కొవిడ్-19తో బాధపడుతున్న యూపీలోని ఘజియాబాద్ కు చెందిన స్నేహితుడి కోసం ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసేందుకు జార్ఖండ్ లోని రాంచీకి చెందిన వ్యక్తి 24 గంటల్లో ఏకంగా 1300 కిలోమీటర్లు తిరిగాడు. ఈన�
రాంచీ: కరోనా కారణంగా మరో రాష్ట్రం లాక్డౌన్లోకి వెళ్లిపోతోంది. ఈ నెల 22 నుంచి 29 వరకు 8 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది జార్ఖండ్. ఇప్పటికే ఢిల్లీలో 6 రోజుల లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అత్య
వాషింగ్టన్: భారత్లో వైద్యారోగ్య రంగం కోసం ఇండియన్ అమెరికన్ దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. బిహార్, ఝార్ఖండ్లో హెల్త్కేర్ అభివృద్ధికి రమేశ్, కల్పనా భాటియా దంపతులు కోటి విరాళంగా అందజేశారని బిహ�
నలుగురు దుర్మరణం | ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లా తిస్రీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
రాయ్పూర్ : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జార్ఖండ్లోని పశ్చి సింగ్భం జిల్లాలోని బర్కెలా గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయ
రాంచీ : ఓ మహిళను ముక్కముక్కలుగా నరికేసిన ఘటన జార్ఖండ్లోని పాకూర్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది. సోనా మరాండి అనే మహిళ ఫిబ్రవరి 24న అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు మనోజ్ హన్స్డా మార్చి 3న పోలీ