న్యూఢిల్లీ: దేశంలో ఉన్న బొగ్గు లభ్యతపై ఇవాళ లోక్సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. జార్ఖండ్లో వివిధ ప్రాంతాల్లో బొగ్గు అందుబాటులో ఉందని, కానీ దాన్ని తొవ్వడం లేదని ఎంపీ నిశీక�
కొలంబో: ఇషాన్ కిషన్.. ఈ జార్ఖండ్ డైనమైట్ ఆడిన తొలి వన్డేలోనే పేలింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లోనే ఇషాన్ వన్డే అరంగేట్రం చేశాడు. అంతేకాదు వచ్చీ రాగానే ఓ భారీ సిక్స్తో వన్డేల్లో తన �
ఉపరితల ద్రోణి| రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జార్ఖండ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర�
రాంచీ : జార్ఖండ్లోని సింఘ్భూమ్ జిల్లా మనోహర్పూర్ బ్లాక్కు చెందిన మారుమూల గ్రామ నివాసి గుల్షన్ లోహ్రా. బాధ్యయుత పౌరుడు ఎలా ఉండాలో ఉదాహరణగా నిలిచాడు. రెండు చేతులను కోల్పోయిన ఇతడు సమాజానిక�
అనుమానాస్పద మృతి| జార్ఖండ్లో ఓ బీజేపీ నాయకుని కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
ప్రైవేటు బస్సు| జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. గోవా నుంచి జార్ఖండ్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డి�
అరెస్ట్| జార్ఖండ్లోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కు చెందిన సెక్యూరిటీ గార్డులను ఎత్తుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 3న రాత్రి రామ్గఢ్ జిల్లోని గెయిల్కు చెందిన పైప్లైన�
ఉచితంగా టీకాలు| తమ రాష్ట్రానికి కరోనా టీకాలు ఉచితంగా పంపించాలని కోరుతూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు రూ.1100 కోట�
ఆడపిల్ల చదువొద్దు. ఆడపిల్ల ఆడొద్దు.ఆడపిల్ల అభివృద్ధి చెందొద్దు. ఇంకెన్నాళ్లు? ఈ వివక్ష… అంటూ సమాజాన్ని నిలదీసి,గిరిగీసి నిలిచి గెలిచింది ఆ అమ్మాయి. చదువెందుకని అన్న చేతులే ఇప్పుడామె ఎదుగుదలను చూసి చప్పట
లక్నో : కొవిడ్-19తో బాధపడుతున్న యూపీలోని ఘజియాబాద్ కు చెందిన స్నేహితుడి కోసం ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసేందుకు జార్ఖండ్ లోని రాంచీకి చెందిన వ్యక్తి 24 గంటల్లో ఏకంగా 1300 కిలోమీటర్లు తిరిగాడు. ఈన�
రాంచీ: కరోనా కారణంగా మరో రాష్ట్రం లాక్డౌన్లోకి వెళ్లిపోతోంది. ఈ నెల 22 నుంచి 29 వరకు 8 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది జార్ఖండ్. ఇప్పటికే ఢిల్లీలో 6 రోజుల లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అత్య