వాషింగ్టన్: భారత్లో వైద్యారోగ్య రంగం కోసం ఇండియన్ అమెరికన్ దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. బిహార్, ఝార్ఖండ్లో హెల్త్కేర్ అభివృద్ధికి రమేశ్, కల్పనా భాటియా దంపతులు కోటి విరాళంగా అందజేశారని బిహ�
నలుగురు దుర్మరణం | ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లా తిస్రీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
రాయ్పూర్ : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జార్ఖండ్లోని పశ్చి సింగ్భం జిల్లాలోని బర్కెలా గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయ
రాంచీ : ఓ మహిళను ముక్కముక్కలుగా నరికేసిన ఘటన జార్ఖండ్లోని పాకూర్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది. సోనా మరాండి అనే మహిళ ఫిబ్రవరి 24న అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు మనోజ్ హన్స్డా మార్చి 3న పోలీ
రాంచీ: గర్భందాల్చిన బాలికను ఆమె ప్రియుడు హత్య చేసి స్నేహితుడి సహాయంతో పూడ్చిపెట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రం పలాము జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొరి�