ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్మద్ధౌలా వద్ద జాతీయరహదారిపై కారు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు త్రీవంగా గాయ
రాంచీ : ఓ మహిళను ముక్కముక్కలుగా నరికేసిన ఘటన జార్ఖండ్లోని పాకూర్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది. సోనా మరాండి అనే మహిళ ఫిబ్రవరి 24న అదృశ్యమైనట్లు ఆమె కుమారుడు మనోజ్ హన్స్డా మార్చి 3న పోలీ
రాంచీ: గర్భందాల్చిన బాలికను ఆమె ప్రియుడు హత్య చేసి స్నేహితుడి సహాయంతో పూడ్చిపెట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రం పలాము జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొరి�