జార్ఖండ్లోని విద్యుత్ సంక్షోభంపై ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని భార్య సాక్షి ధోని ట్వీట్ చేసింది. విద్యుత్ సంక్షోభం ఏమంటారు? అంటూ ట్విట్టర్ వేదిగా ప్రశ్నించింది. చాలా సంవత్సరాలుగా జార్ఖండ్లో అసలు విద్యుత్ సంక్షోభం ఎందుకు వుంది? ఓ ట్యాక్స్ పేయర్గా అడుగుతున్నాను అంటూ ఆమె ప్రశ్నించింది. కరెంట్ ఆదా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తూనే వున్నాం. అయినా.. విద్యుత్ సంక్షోభమేనా? అంటూ సాక్షి ధోని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.
As a tax payer of Jharkhand just want to know why is there a power crisis in Jharkhand since so many years ? We are doing our part by consciously making sure we save energy !
— Sakshi Singh 🇮🇳❤️ (@SaakshiSRawat) April 25, 2022