IED Blast | జార్ఖండ్లో ఘోరం జరిగింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఐఈడీ బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు.
Elephant Theft | తాను కొనుగోలు చేసిన ఏనుగు చోరీ అయ్యిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మావటివాడు మోసం చేసినట్లు ఆరోపించాడు. ఈ అసాధారణ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
Girl Gang-Raped | నలుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Woman Stabs Boyfriend | ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు ఆమె గ్రామానికి వెళ్లాడు. అయితే పెళ్లి విషయంపై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కత్తితో ప్రియుడ్ని పొడిచి హత్య చేసింది. ఈ సమాచారం తెలిసిన పోలీసులు
భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సొరేన్తోపాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన జార్ఘండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లాలో
Amit Shah: జార్ఖండ్లోని బొకారోలో నక్సలిజం అంతమైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ ముగ్గరు నక్సల్స్ హతమైన ఘటన నేపథ్యంలో ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ట్వీట్ చేశారు.
రుస ఎన్కౌంటర్లతో (Encounter) పెద్ద ఎత్తున క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లోని హజారీబాగ్లో (Hazaribagh) జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు (Maoist) అగ్రనాయకుడు సహా మరో ఇద్దరు మృతి�
man kills two women | ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను హత్య చేశాడు. వారి మృతదేహాలను ఒక చోట పాతిపెట్టాడు. మహిళల మిస్సింగ్పై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో అతడు ఆత్మహత్యకు పాల్పడ
Wife Kills Husband | మద్యానికి బానిసై తరచుగా గొడవపడుతున్న భర్తను భార్య హత్య చేసింది. ఇంట్లో గొయ్యి తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టింది. ఆ వ్యక్తి కనిపించకపోవడం, ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇ�
Train Derail | జార్ఖండ్లోని సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని చండిల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలులోని 20కిపైగా బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. దాంతో ఆగ్నేయ రైల్�
Newly-Wed Girl Kills Husband | ప్రియుడితో కలిసి జీవించేందుకు, అతడ్ని పెళ్లాడేందుకు నవ వధువు దారుణానికి పాల్పడిండి. నెల కిందట పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడి సహాయంతో హత్య చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ అమ్మాయిని అరెస�
Rahul Gandhi: అమిత్ షాపై వ్యాఖ్యలు చేసిన కేసులో.. రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ఇవాళ చైబాసాలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి రాహుల్పై కేసు నమోదు చేశారు.
జేఎంఎం అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసొరేన్ అంత్యక్రియలు మంగళవారం జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లా నేమ్రాలో జరిగాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్య
భారతదేశంలో ఆదివాసీ పోరాటయోధుల పరంపరకు చెందినవారు గురూజీ శిబూ సోరెన్. మైదాన ప్రాంతాల దమననీతి పాలనలో గిరిపుత్రులకు న్యాయం దక్కదని గొంతెత్తి ఘోషించిన ఉద్యమ కెరటం ఆయన. ప్రత్యేక రాష్ట్రమే శరణ్యమని చాటిన అ�