Woman sacrificed daughter | ఒక తల్లి దారుణానికి పాల్పడింది. కుమారుడి ఆరోగ్యం కోసం కన్న కుమార్తెను నరబలి ఇచ్చింది. ప్రియుడు, మంత్రగత్తెతో కలిసి కూతుర్ని చంపింది. తాంత్రిక పూజల కోసం కన్య రక్తం కావాలన్న మంత్రగత్తె బాలిక ప్ర�
Man Dupes High Court Judge | ఒక హైకోర్టు న్యాయమూర్తి, సైబర్ నేరగాడి ట్రాప్లో పడ్డారు. ఆ జడ్జికి ఒక లింక్ పంపిన అతడు రూ.6 లక్షల మేర ఆయనను మోసగించాడు. న్యాయమూర్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చివరకు
ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో తెలంగాణ బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మహిళల 50కిలోల విభాగంలో గీత రజత పతకంతో మెరిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్ పోరులో గీత 3-6 తేడాతో పూనమ్ ఓరన్(జార్ఖండ్) చేతిలో ఓట�
Woman dies after tooth extraction | ఒక డెంటల్ క్లీనిక్లో మహిళ పన్ను పీకించుకున్నది. ఆ తర్వాత అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మరణించింది. ఈ నేపథ్యంలో డెంటల్ డాక్టర్ పరారయ్యాడు. ఆ మహిళ కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చ�
జార్ఖండ్లోని రాంచీలో సోమవారం జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్లో అగ్నిప్రమాదంలో గాయపడిన సంజయ్ కుమార్ను కాపాడుకునేందుకు అతడి కుటుంబం రూ.8 లక్షలు అప్పు చ�
Air Ambulance: జార్ఖండ్లోని ఛాత్రా జిల్లాలో కూలిన ఎయిర్ అంబులెన్స్ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.ఛాత్రా డిప్యూటీ కమీషనర్ కీర్తిశ్రీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మృతదేహాల�
రోగిని ఢిల్లీకి తీసుకుని వెళ్తున్న ఒక మెడికల్ చార్టర్డ్ విమానం జార్ఖండ్లో సోమవారం రాత్రి కుప్పకూలింది. రాంచీ నుంచి బయలుదేరిన ఈ విమానంలో ఒక రోగి, డాక్టర్ సహా ఏడుగురు ఉన్నారు.
Jharkhand lone candidate | ఒక్క అభ్యర్థి బోర్డు పరీక్ష కోసం అనూహ్యమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మెజిస్ట్రేట్తోపాటు 18 మంది సూపర్వైజర్లు, 12 మంది పోలీసులను ఆ పరీక్ష కేంద్రం వద్ద నియమించారు. ఇది చర్చనీయాంశమైంది.
Elephants Trampled | ఏనుగుల మంద గ్రామాల్లో సంచరిస్తున్నది. గత కొన్ని రోజులుగా ఆ ఏనుగులు దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. తాజాగా ఒక కుటుంబంలోని నలుగురితో సహా ఆరుగురు వ్యక్తులను తొక్కి చంపాయి. దీంతో ఆయా గ్రామాల్ల�
రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఉత్తరాఖండ్ సెమీస్కు చేరుకుంది. జంషెడ్పూర్ వేదికగా జార్ఖండ్తో జరిగిన రంజీ ట్రోఫీ ఎలైట్ తొలి క్వార్టర్స్లో ఆ జట్టు.. ఇన్నింగ్స్ 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఈ టోర్నీ చర�
Train Collision: జార్ఖండ్లో పెను ప్రమాదం తప్పింది. దేవఘడ్ జిల్లాలోని ఓ రైల్వేక్రాసింగ్ వద్ద.. ట్రక్కును రైలు ఢీకొన్నది. నవాది రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది.
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దక్షిణ సింగ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య గురువారం జరిగిన భీకర పోరులో ఓ సీనియర్ నేత సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఐజీ (ఆపరేషన్స్) �
Train Collides With Truck | రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడలేదు. దీంతో పలు వాహనాలు రైలు పట్టాలు దాటుతున్నాయి. ఇంతలో మెల్లగా వచ్చిన రైలు ఒక లారీని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ వీడియో క్లిప్ సోషల
మావోయిస్టులకు( Maoists ) మారో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో(Jharkhand) రాష్ట్రం పశ్చిమ సింగ్భూం జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోస్టులు మృతి చెందారు.