Poisonous gas leak | భూగర్భ గనుల నుంచి విషపూరిత వాయువు లీక్ అయ్యింది. ఇద్దరు మహిళలు మరణించగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. విష వాయువు లీక్ వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Lock Up Poll Officials | కాంగ్రెస్ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కోసం వచ్చే ఎన్నికల అధికారులను నిర్బంధించాలని అన్నారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఆ మంత్రిపై చర్యలు �
గోల్స్లో శ్రీమంతురాలు అనిపించుకున్న అనుష్కా కుమారి అసలు చిరునామా పేదరికం. ఝార్ఖండ్లోని రాంచీ జిల్లాలో ఓ పల్లెటూర్లో ఉండేది ఆమె కుటుంబం. అనారోగ్యంతో బాధపడే తండ్రి, కుటుంబ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న
జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో ఓ బస్సు శనివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిలో ప్రయాణిస్తున్న 45 మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Slapped By Principal, Student Dies | చెప్పులు వేసుకుని స్కూల్కు వచ్చిన విద్యార్థిని చెంపపై ప్రిన్సిపాల్ కొట్టింది. నాటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో విద్యార్థిని కుటుంబం, గ
జల్ జీవన్ మిషన్(జేజేఎం) కింద మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థలకు పెండింగ్లో ఉన్న వేలాది కోట్ల బకాయిలను విడుదల చేయడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆ�
tribal girls gang raped | గిరిజన బాలికలను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వాహనంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికల ఫిర్యాదుతో ఒక నిందితుడ్ని పోలీసుల
IED Blast | జార్ఖండ్లో ఘోరం జరిగింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఐఈడీ బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు.
Elephant Theft | తాను కొనుగోలు చేసిన ఏనుగు చోరీ అయ్యిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మావటివాడు మోసం చేసినట్లు ఆరోపించాడు. ఈ అసాధారణ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
Girl Gang-Raped | నలుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Woman Stabs Boyfriend | ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు ఆమె గ్రామానికి వెళ్లాడు. అయితే పెళ్లి విషయంపై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కత్తితో ప్రియుడ్ని పొడిచి హత్య చేసింది. ఈ సమాచారం తెలిసిన పోలీసులు
భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సొరేన్తోపాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన జార్ఘండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లాలో