Crime news | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) ని పెళ్లయిన 13 రోజులకే ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) హత్య చేయించిన ఘటనను మరువకముందే.. పెళ్లయిన 36 రోజులకే భర్తకు భార్య విషంపెట్టి �
Medical Negligence | గర్భంలోని శిశువు మరణించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. కాన్పు చేసేందుకు నిరాకరించారు. ఆ మహిళను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా ఆరోగ్యంగా ఉన్న పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో ప్�
Covid-19 | జార్ఖండ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండురోజుల్లో ఇద్దరికి వైరస్ సోకిందని అధికారులు పేర్కొన్నారు. దాంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య మూడుకు చేరిందని తెలిపారు. రాంచీలో గత రెండు రోజుల్లో రెండు కొత
జార్ఖండ్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందారు. సోమవారం రాత్రి పలాము జిల్లాలోని హైదర్నగర్-మహమ్మద్గంజ్ పోలీస్
జార్ఖండ్లోని (Jharkhand) లటేహర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శనివారం తెల్లవారుజామున లటేహర్ జిల్లాలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.
Hospital Roof Collapses | ప్రభుత్వ ఆసుపత్రి కారిడార్ కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు రోగులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు.
Car Explodes | రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే ఆ కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటల్లో కాలి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు.
జార్ఖండ్లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలో�
Heavy Rain | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో గురువారం వర్ష బీభత్సం సృష్టించింది.
Children Escape From Juvenile Home | నేరాలకు పాల్పడిన 21 మంది పిల్లలు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. గేట్లు పగులగొట్టి బయటకు పరుగులుతీశారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. గుంపులుగా రహదారిపైకి చేరుకుని పారి�