జార్ఖండ్లోని (Jharkhand) లటేహర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శనివారం తెల్లవారుజామున లటేహర్ జిల్లాలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.
Hospital Roof Collapses | ప్రభుత్వ ఆసుపత్రి కారిడార్ కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు రోగులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు.
Car Explodes | రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. కొన్ని క్షణాల్లోనే ఆ కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో మంటల్లో కాలి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఇది చూసి అక్కడున్న జనం షాక్ అయ్యారు.
జార్ఖండ్లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలో�
Heavy Rain | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో గురువారం వర్ష బీభత్సం సృష్టించింది.
Children Escape From Juvenile Home | నేరాలకు పాల్పడిన 21 మంది పిల్లలు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. గేట్లు పగులగొట్టి బయటకు పరుగులుతీశారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. గుంపులుగా రహదారిపైకి చేరుకుని పారి�
Rail Accident | జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఆ తర్వాత మంటలు చెలరేగి రెండు ఇంజిన్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లోకో పైలెట్లు సహా ముగ్గురు ప్ర
Man Kills Wife and Son | భార్య, ఐదేళ్ల కుమారుడ్ని ఒక వ్యక్తి దారుణంగా చంపాడు. పెన్నంతో వారి తలలపై కొట్టి, బ్లేడ్తో గొంతులు కోసి హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Man's Body In Classroom | ప్రభుత్వ స్కూల్లోని క్లాస్రూమ్లో రక్తంతో తడిసి ఉన్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కలకలం రేపిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
Man Kills Children, Dies By Suicide | తండ్రైన వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలిసి పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. భార్య ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తె�
Sita Soren | సహాయకుడు తనపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు బీజేపీ నాయకురాలు ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సహాయకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.