Rail Accident | జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఆ తర్వాత మంటలు చెలరేగి రెండు ఇంజిన్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లోకో పైలెట్లు సహా ముగ్గురు ప్ర
Man Kills Wife and Son | భార్య, ఐదేళ్ల కుమారుడ్ని ఒక వ్యక్తి దారుణంగా చంపాడు. పెన్నంతో వారి తలలపై కొట్టి, బ్లేడ్తో గొంతులు కోసి హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Man's Body In Classroom | ప్రభుత్వ స్కూల్లోని క్లాస్రూమ్లో రక్తంతో తడిసి ఉన్న యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కలకలం రేపిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
Man Kills Children, Dies By Suicide | తండ్రైన వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలిసి పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. భార్య ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తె�
Sita Soren | సహాయకుడు తనపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు బీజేపీ నాయకురాలు ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సహాయకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
couple marry in Kerala | లవ్ జిహాద్ బెదిరింపులు ఎదుర్కొన్న ప్రేమ జంట తమ ఊరి నుంచి పారిపోయారు. మరో రాష్ట్రానికి చేరుకున్నారు. హిందూ, ముస్లిం ఆచారాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కోసం హైకోర్టును ఆ�
Son locks elderly mother | వృద్ధురాలైన తల్లిని ఆమె కుమారుడు ఇంట్లో ఉంచి లాక్ చేశాడు. భార్య, పిల్లలతో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. మూడు రోజుల తర్వాత ఆమె ఆకలికి తట్టుకోలేకపోయింది. ప్రాణాలు నిలుపుకునేందుకు ప్లాస్టిక్ తినే�
Cyber Criminals: కృత్రిమ మేధ సహకారంతో ఇంటర్నెట్ ద్వారా ప్రజల్ని మోసం చేస్తున్న ఆరుగురు సైబర్ నేరగాళ్లను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. జామ్తారా జిల్లాలో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వెబ
Students | మూడో తరగతిలోని విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలను ఎంత మంది చదవగలరంటే కేవలం 6.8శాతం మాత్రమే. 2018లో చదివేవారి శాతం 12.6గా ఉంటే, 2022లో 6.3శాతానికి పడిపోగా, 2024కు వచ్చేసరికి 6.8శాతానికి పరిమితమయ్యింది. అన్ని రాష్ర్ట�
rail connectivity | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటిన తర్వాత జార్ఖండ్లోని నాలుగు జిల్లాలకు తొలిసారి రైలు సౌకర్యం అందుబాటులోకి రానున్నది. ఖుంటి, సిమ్దేగా, గుమ్లా, చత్రా జిల్లాలను రైలు మార్గంతో అనుసంధానించను�
Jharkhand | జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ ‘శిక్ష’ పేరుతో చేపట్టిన చర్య తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ చొక్కాలపై సందేశాలు రాసుకున్నందుకు 80 మంది పదో తరగతి విద్యార్థినుల చేత
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా.. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని హేమంత్ సొరేన్ సర్కార్ నెలరోజుల్లోనే నిలబెట్టుకుంది. మహిళలకు నగదు సాయం కింద నెలకు రూ.2,500 అందజేసే ‘మాయీ సమ్మాన్ యోజన’ పథకాన్ని సొరేన్ సర్