man kills two women | ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను హత్య చేశాడు. వారి మృతదేహాలను ఒక చోట పాతిపెట్టాడు. మహిళల మిస్సింగ్పై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో అతడు ఆత్మహత్యకు పాల్పడ
Wife Kills Husband | మద్యానికి బానిసై తరచుగా గొడవపడుతున్న భర్తను భార్య హత్య చేసింది. ఇంట్లో గొయ్యి తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టింది. ఆ వ్యక్తి కనిపించకపోవడం, ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇ�
Train Derail | జార్ఖండ్లోని సెరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని చండిల్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలులోని 20కిపైగా బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. దాంతో ఆగ్నేయ రైల్�
Newly-Wed Girl Kills Husband | ప్రియుడితో కలిసి జీవించేందుకు, అతడ్ని పెళ్లాడేందుకు నవ వధువు దారుణానికి పాల్పడిండి. నెల కిందట పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడి సహాయంతో హత్య చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ అమ్మాయిని అరెస�
Rahul Gandhi: అమిత్ షాపై వ్యాఖ్యలు చేసిన కేసులో.. రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరీ చేసింది. ఇవాళ చైబాసాలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి రాహుల్పై కేసు నమోదు చేశారు.
జేఎంఎం అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసొరేన్ అంత్యక్రియలు మంగళవారం జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లా నేమ్రాలో జరిగాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్య
భారతదేశంలో ఆదివాసీ పోరాటయోధుల పరంపరకు చెందినవారు గురూజీ శిబూ సోరెన్. మైదాన ప్రాంతాల దమననీతి పాలనలో గిరిపుత్రులకు న్యాయం దక్కదని గొంతెత్తి ఘోషించిన ఉద్యమ కెరటం ఆయన. ప్రత్యేక రాష్ట్రమే శరణ్యమని చాటిన అ�
PM Modi | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ (Shibu Soren) ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ (Shibu Soren) మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. శిబు సోరెన్ మరణం కేవలం
మావోయిస్టులకు బలమైన ప్రాంతాలుగా ఉన్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్లలో వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో, జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లో �
మావోయిస్టులకు (Maoists) మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లోని గుమ్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.