Assembly elections | మహారాష్ట్ర, ఝార్ఖండ్ (Jharkhand)లో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకూ కేవలం 6.61 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
Assembly elections | మహారాష్ట్ర, ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో(Maharashtra) మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ బుధవారం ప్రారంభమైంది.
PM Modi: ప్రధాని మోదీ ప్రయాణించే విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ ఎయిర్క్రాఫ్ట్ను జార్ఖండ్లోని దేవఘర్లో నిలిపేశారు. దీని వల్ల ప్రధాని మోదీ ఢిల్లీ తిరుగుప్రయాణం ఆలస్యం అవుతున్నది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ బుధవారం జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పెద్దమనిషి అనే పేరున్నది. ఆయన రూపు, మాట తీరు, వైఖరి అన్నీ అందుకు అనుగుణంగానే ఉంటాయి. అందువల్లనే తనకు తమ పార్టీలో, ప్రతిపక్షాలలో కూడా గౌరవం ఉంది. కానీ, అధిక�
Amit Shah: జార్ఖండ్కు చెందిన గిరిజన మహిళను ఎవరైనా చొరబాటుదారులు పెళ్లి చేసుకుంటే, వాళ్లకు పట్టా భూములను ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
Jharkhand | అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేఎమ్ఎమ్ నేత హేమంత్ సోరెన్ (CM Hemant Soren) వ్యక్తిగత సలహాదారు సునీల్ శ్రీవాత్సవ (Sunil Srivastava)పై ఆదాయ పన్ను శాఖ
జార్ఖండ్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలుచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. యూసీసీ నుంచి గిరిజనులకు మినహాయింపు కల్పిస్తామని ఆయన తెలిపారు.
81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో 32 నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్నారు. దీంతో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో వారు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ 32 నియోజక వర్గాల్లో 26
IIT Delhi Student Suicide | ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్లోని హాస్టల్ రూమ్లో ఉరి వేసుకుని మరణించాడు. అయితే ఆ విద్యార్థి మానసిక ఆరోగ్యం కోసం చికిత్స పొందుతున్న
Kalpana Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సతీమణి కల్పనా సోరెన్ (Kalpana Soren) గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గం (Gandey Assembly constituency) నుంచి పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేశారు.
జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు బీజేపీకి షాక్ తగిలింది! మాజీ ఎమ్మెల్యేలు లుయీస్ మరాండీ, కునాల్ సారంగి, లక్ష్మణ్ తుడు సహా పలువురు పార్టీ నాయకులు సోమవారం జేఎంఎంలో చేరారు.