జార్ఖండ్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామకాల తీరు వివాదాస్పదంగా మారింది. శారీరక దారుఢ్య పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో పలువురు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర కలకలం రేపింది.
Champai Soren : బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి కార్యాచరణపై తాము ఇంకా చర్చించలేదని, తాను ఈ నెల 30న బీజేపీలో చేరుతున్నానని చెప్పారు.
జార్ఖండ్ రాజధాని రాంచి రణరంగమైంది. నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బీజేపీ యువమోర్చా నేతల ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి (Ankapalli) జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీల్లో (Pharma Blast) వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువ�
Champai Soren | వారం రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ తెలిపారు. అలాగే కలిసి వచ్చే వారితో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళిక గురించి చంపై సోరెన్ �
దేశంలోని కొన్ని రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలు, కొండ చరియలు కూలిన ఘటనల్లో కేదార్నాథ్ ధామ్లో చిక్కుకుపోయిన 130 మంది యాత్రికులను భారత �
BJP MLAs suspended | బీజేపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సభ నుంచి వెళ్లేందుకు ఆ ఎమ్మెల్యేలు నిరాకరించారు. దీంతో మార్షల్స్ బలవంతంగా వారిని అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు.
Mamata Banerjee | జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థా
Howara-CSMT Express | జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద హౌరా - సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 20 మందికి పై
కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జార్ఖండ్ రాష్ర్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం హేమంత్ సొరేన్ ఆరోపించారు. తమ రాష్ర్టానికి కేంద్రం రూ.1.36 లక్షల కోట్లు బకాయి పడిందని, వాటిని వెంటనే చ�
వివిధ రాష్ర్టాల్లోని కొత్త క్రిటిక ల్, స్ట్రాటజిక్ గనులను త్వరలో వేలం వే యనున్నట్టు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం అ రుణాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, క ర్ణాటక, రాజ�