Jharkhand | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన గవర్నర్ సంతోష్ గంగ్వార్ను క
INDIA Alliance | మొన్న లోక్సభ, నిన్న హర్యానా, కశ్మీర్ ఎన్నికలు, నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. అన్నింటిలో ఇండియా కూటమికి ఎదురుదెబ్బలే. కూటమిలో ప్రధాన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తమకు ఉపయోగపడక పోగా, దానిని న
JMM | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్ సొరేన్కు జార్ఖండ్ జనం మళ్లీ పట్టం కట్టారు. అరెస్టుతో కలిసొచ్చిన సానుభూతి, ఆదివాసీల అండ, అమలు చేసిన పథకాలు జేఎ�
Rahul Gandhi | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి అధికారాన్ని నిలబెట్టుక�
Kalpana Soren | జార్ఖండ్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఆధిక్యంలో దూసుకుపోతున్నది. ఈ క్రమంలో హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ సంతోషం వ్యక్తం చేశారు. జార్ఖండ్ ప్రజలు అభివృద్ధిని ఎ
Hemant Soren | జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేంఎంఎ హవా కొనసాగుతోంది. ఈ ఫలితాలపై సీఎం హేమంత్ సోరెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు విక్టరీని తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నారు.
జార్ఖండ్లో (Jharkhand) జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 సీట్లలో ల�
జార్ఖండ్లో గెలిచేది బీజేపీయేనని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ సీఎం, ఆ పార్టీ నేత చంపయీ సోరెన్ (Champai Soren) అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ-ఎన్డీయేనని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. రెండు రాష్ర్టాల్లోనూ హోరాహోరీ పోరు జరగడం, ఎగ్జిట్ పోల్స్లోనూ గెలుపెవరిదో నిర్దిష్టంగా తేలకపోవడంతో కౌంటింగ్పై ఉత్కంఠ నెలకొన్నది.
Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 32.18 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Maoists : అయిదు ట్రక్కులను తగలబెట్టారు మావోయిస్టులు. ఈ ఘటన జార్ఖండ్లో జరిగింది. ట్యూబ్డ్ కోల్ ప్రాజెక్టు వద్ద పనులు ఆపాలని మావో గ్రూపు డిమాండ్ చేస్తోంది.
Assembly elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) పోలింగ్ బుధవారం కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం మహా ఎన్నికలకు పోలింగ్ మందకొడిగా సాగుతోంది.
Assembly elections | మహారాష్ట్ర, ఝార్ఖండ్ (Jharkhand)లో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకూ కేవలం 6.61 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.