బీజేపీ పాలిత మణిపూర్లోని ఇంఫాల్ నదిపై గల బైలీ వంతెన ఆదివారం కూలిపోవడంతో ఒక ట్రక్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ గల్లంతయ్యారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. సాంకేతిక లోపం వల్ల ప్రమా�
Hemant Soren | జార్ఖండ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీని కోసం కృషి చేస్తానని శపథం చేశారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయడంలో బీజేపీక
ల్యాండ్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్కు ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై ఆయనను విడుదల చేయాలని న్య�
జార్ఖండ్లోని దుమ్కా జిల్లా, మధుబన్ గ్రామంలో సోమవారం దారుణం జరిగింది. రేషన్ సరుకులను పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తూ మహిళా రేషన్ డీలర్కు చెప్పుల దండ వేసి స్థానికులు ఊరేగించారు.
Jharkhand : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్చార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Students Fall Sick | స్కూల్ ట్యాంక్లోని నీరు తాగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన
రెండు కూటములు కూడా తమ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగటమన్నది వారు వేయవలసిన మొదటి అడుగు. ఎవరు ఎటువంటి పాఠాలు నేర్చుకుంటారు? మునుముందు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది రెండవ ప్రశ్న.
జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా అడవుల్లో సోమవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతులో ఇద్దరు మహిళలు ఉన్నారని, ఇద్దరు మావోయిస్టు�
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్భమ్ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
రైలు బోగీలో నిప్పంటుకుందన్న వదంతి ముగ్గురు ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. అగ్నిప్రమాద భయంతో ససారం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నుంచి బయటకు దూకిన ప్రయాణికుల్లో ముగ్గురు అదే సమయంలో పక్క పట్టాలపై వస్తున్న గ�
గత ఎన్నికలలో పోలిస్తే జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ హవా స్వల్పంగా తగ్గింది. మొత్తం 14 స్థానాల్లో బీజేపీ 8, దాని మిత్రపక్షం ఏజేఎస్యు ఒక స్థానంలో విజయం సాధించగా, కాంగ్రెస్ రెండు, దాని మిత్రపక్షం జేఎంఎం మూడు స
Elephant Trampled Man | ఓటు వేసేందుకు వెళ్తున్న ఒక వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. అతడ్ని కాళ్లతో తొక్కి చంపింది. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
జార్ఖండ్లోని గర్హా జిల్లాలో దారుణం చోటుచేసుకొన్నది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులు ఓ 60 ఏండ్ల వృద్ధుడిని దూషించడంతోపాటు చిత్రహింసలకు గురిచేశారు.