Hemant Soren | హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఐదునెలల తర్వాత మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. భూకుంభకోణం కేసులో ఆయనను జనవరిలో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
House collapsed | గుజరాత్లోని సూరత్ నగరంలో శనివారం మధ్యాహ్నం ఆరంతస్తుల భవనం కూలి ఏడుగురు మరణించిన ఘటనను మరువకముందే, అక్కడ సహాయక చర్యలు ఇంకా ముగియకముందే.. జార్ఖండ్లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. డియోగఢ్లో ఆద�
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ సీవీ రాధాకృష్ణన్ సోరెన్తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందు ఆయనను కూటమి నేతలు లెజిస్లేటివ్ ప
Champai Soren resigns | జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్, ఇతర నేతలతో కలిసి గవర్నర్ను కలిశారు. తన రాజీనామా పత్రాన
Hemant Soren | జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుబోతున్నాయి. హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈడీ కేసులో ఆయన బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం �
బీజేపీ పాలిత మణిపూర్లోని ఇంఫాల్ నదిపై గల బైలీ వంతెన ఆదివారం కూలిపోవడంతో ఒక ట్రక్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ గల్లంతయ్యారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. సాంకేతిక లోపం వల్ల ప్రమా�
Hemant Soren | జార్ఖండ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీని కోసం కృషి చేస్తానని శపథం చేశారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయడంలో బీజేపీక
ల్యాండ్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్కు ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై ఆయనను విడుదల చేయాలని న్య�
జార్ఖండ్లోని దుమ్కా జిల్లా, మధుబన్ గ్రామంలో సోమవారం దారుణం జరిగింది. రేషన్ సరుకులను పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తూ మహిళా రేషన్ డీలర్కు చెప్పుల దండ వేసి స్థానికులు ఊరేగించారు.
Jharkhand : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్చార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Students Fall Sick | స్కూల్ ట్యాంక్లోని నీరు తాగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన
రెండు కూటములు కూడా తమ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగటమన్నది వారు వేయవలసిన మొదటి అడుగు. ఎవరు ఎటువంటి పాఠాలు నేర్చుకుంటారు? మునుముందు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది రెండవ ప్రశ్న.