రైలు బోగీలో నిప్పంటుకుందన్న వదంతి ముగ్గురు ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. అగ్నిప్రమాద భయంతో ససారం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నుంచి బయటకు దూకిన ప్రయాణికుల్లో ముగ్గురు అదే సమయంలో పక్క పట్టాలపై వస్తున్న గ�
గత ఎన్నికలలో పోలిస్తే జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ హవా స్వల్పంగా తగ్గింది. మొత్తం 14 స్థానాల్లో బీజేపీ 8, దాని మిత్రపక్షం ఏజేఎస్యు ఒక స్థానంలో విజయం సాధించగా, కాంగ్రెస్ రెండు, దాని మిత్రపక్షం జేఎంఎం మూడు స
Elephant Trampled Man | ఓటు వేసేందుకు వెళ్తున్న ఒక వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. అతడ్ని కాళ్లతో తొక్కి చంపింది. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
జార్ఖండ్లోని గర్హా జిల్లాలో దారుణం చోటుచేసుకొన్నది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులు ఓ 60 ఏండ్ల వృద్ధుడిని దూషించడంతోపాటు చిత్రహింసలకు గురిచేశారు.
గత రెండు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్షంగా అండగా నిలిచిన రాష్ర్టాల్లో జార్ఖండ్ ఒకటి. రెండుసార్లూ ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వార్ వన్సైడ్ అన్నట్టుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో రాష్ట�
జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగిర్ ఆలంకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో మే 14న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నది.
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ అరెస్టు అయిన భూ ఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది.
జార్ఖండ్ రాష్ట్రం ఝరియా పేరు చెప్పగానే బొగ్గు గనులు గుర్తుకువస్తాయి. బొగ్గు తవ్వకం మూలంగా ఇక్కడ కాలుష్యమూ ఎక్కువే. కోలుకోలేనంతగా ఇక్కడి నేల దెబ్బతిని ఉంటుంది.
జార్ఖండ్లో సోదాల్లో లభ్యమైన దాదాపు రూ.35 కోట్ల కేసులో రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్, పీఏ ఇంట్లో పనిచేసే పనిమనిషి జహంగీర్ ఆలంను ఈడీ మంగళవారం అరెస్టు చేశారు.
లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేసే ఓ వ్�
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయన తన అరెస్టు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తిరస్కరించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ఆయన సుప్రీ�
PM Modi: రాబోయే అయిదేళ్లలో అవినీతిపరులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జార్ఖండ్లోని గుమ్లాలోని సిసాయిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. �