గత రెండు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్షంగా అండగా నిలిచిన రాష్ర్టాల్లో జార్ఖండ్ ఒకటి. రెండుసార్లూ ఇక్కడ బీజేపీకి అనుకూలంగా వార్ వన్సైడ్ అన్నట్టుగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో రాష్ట�
జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగిర్ ఆలంకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో మే 14న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నది.
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ అరెస్టు అయిన భూ ఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం వెల్లడించింది.
జార్ఖండ్ రాష్ట్రం ఝరియా పేరు చెప్పగానే బొగ్గు గనులు గుర్తుకువస్తాయి. బొగ్గు తవ్వకం మూలంగా ఇక్కడ కాలుష్యమూ ఎక్కువే. కోలుకోలేనంతగా ఇక్కడి నేల దెబ్బతిని ఉంటుంది.
జార్ఖండ్లో సోదాల్లో లభ్యమైన దాదాపు రూ.35 కోట్ల కేసులో రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్, పీఏ ఇంట్లో పనిచేసే పనిమనిషి జహంగీర్ ఆలంను ఈడీ మంగళవారం అరెస్టు చేశారు.
లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేసే ఓ వ్�
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయన తన అరెస్టు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తిరస్కరించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ఆయన సుప్రీ�
PM Modi: రాబోయే అయిదేళ్లలో అవినీతిపరులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జార్ఖండ్లోని గుమ్లాలోని సిసాయిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. �
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేసిన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు
Crime news | మద్యం మత్తులో ఓ వ్యక్తి అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. భార్యను, ఇద్దరు బిడ్డలను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి (తెల్లవారితే
గూగుల్ను నమ్ముకుంటే నవ్వులపా లు కావటమే కాదు.. అవమానాల పాలు కూడా అవుతారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఒక నగరం పేరును తప్పుగా అనువాదం చేయటంతో ఆ నగరానికి వచ్చే రైలు పేరు కాస్త మర్డరర్(హంతకుడి) ఎక్స్ప్రెస్గా మా�
Jharkhand: మండ ఉత్సవం కోసం జార్ఖండ్ ప్రజలు వారం రోజుల నుంచి ఉపవాసం ఉంటారు. ఇక దువాసి ఉత్సవ సమయంలో మగవారిని ఓ వెదురు బార్కు తలకిందలుగా వేలాడదీస్తారు. ఆ తర్వాత కింద ఉన్న మంటపై ఉయ్యలాల ఊగిస్తారు.
ఎన్నికలకు ముందు జార్ఖండ్లో భద్రతా దళాలు గొప్ప విజయాన్ని సాధించాయి. ఒక మైనర్, ఇద్దరు మహిళలు సహా కరుడుగట్టిన రెడ్ రెబెల్ మిసిర్ బెస్రా దళానికి చెందిన 15 మంది నక్సల్స్ తమ ఆయుధాలను వదిలి గురువారం పోలీసు