Chinmayi | స్పెయిన్కు చెందిన టూరిస్టు (Spain Tourist) మహిళపై కొంత మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) తాజాగా స్పందించారు.
జార్ఖండ్ యువ వికెట్కీపర్, బ్యాటర్ రాబిన్ మింజ్ గాయపడ్డాడు. శనివారం జరిగిన ప్రమాదంలో రాబిన్ ప్రయాణిస్తున్న బైక్ను గుర్తుతెలియని వ్యక్తి ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
Gang rape | జార్ఖండ్లోని దుంకా జిల్లాలో దారుణం చోటుచేసుకొన్నది. స్పెయిన్కు చెందిన మహిళపై కొంత మంది యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు శనివారం వె
Spain Tourist: భర్తతో ఉన్న స్పెయిన్ టూరిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది. జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో ఈ ఘటన జరిగింది. దాదాపు 8 మంది వరకు ఆ అత్యాచారంలో పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
PM Modi : 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతూ భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు.
Hemant Soren | జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. జార్ఖండ్ హైకోర్టు బుధవారం దీనిని తిరస్కరించింది.
Jharkhand | జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బంగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.
Varun Aron : భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్(Varun Aron) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్ (Jharkhand), రాజస్థాన్(Rajasthan) మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ ఎర్ర బంతి క్రికెట్ నుంచి...
జార్ఖండ్లో నక్సల్స్తో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది బుధవారం ఒక ఆపరేషన్లో పాల్గొని తిరిగి వస్తుండగా, చత్ర జిల్లాలోని బైరియో అడవుల్లో వారిపై తృత�
Rahul Gandhi | ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా జార్ఖండ్లో పర్యటించిన రాహుల్గాంధీ.. అక్కడ ఓ కుక్కకు బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. రాహుల్గాంధీ కుక్కకు బిస్కెట్ తినిపించబోగా అది తిన�
జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం చంపయీ సొరేన్ నేతృత్వంలోని జేఎంఎం కూటమి ప్రభుత్వం నెగ్గింది. 81 మంది ఎమ్మెల్యేలు ఉండే అసెంబ్లీలో చంపయీ సర్కార్ ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్ష తీ�