Jharkhand | జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసు అధికారికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
ఉత్తప్రదేశ్లోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్పూర్ క్రాసింగ్ వద్ద జాతీయ రహదారి-2పై అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి దూసుకెళ్లింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు (CM Hemant Soren) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కిం�
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఒడిశా, జార్ఖండ్లలో నిర్వహించిన సోదాల్లో ఇప్పటివరకు రూ.220 కోట్లను అధికారులు స్వాధీ
విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 17 పరుగుల తేడాతో జార్ఖండ్పై విజయం సాధించింది. తొ లుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ ఓపెనర్ తన�
Road Accident | ఝార్ఖండ్ (Jharkhand)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Road Accident). ఎస్యూవీ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ISIS men Arrest | ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్)కు చెందిన ఇద్దరు వ్యక్తులను యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. (ISIS men Arrest) వీరిలో ఒకరు ఫిదాయిగా పాలస్తీనాకు వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు పే�
baby girl Survives Miraculously | ఒక తల్లి ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో నీటిలో మునిగి తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అదృష్టవశాత్తు ఆరు నెలల పసి పాప ప్రాణాలతో బయటపడింది.
Viral news | అత్తవారింట్లో తాను ఉండలేనని, భర్త వేధింపులు భరించలేకపోతున్నానని ఓ కుమార్తె తన తల్లిదండ్రులకు చెప్పింది. నిత్యం వేధించే భర్తతో తాను కాపురం చేయలేనని మొర పెట్టుకుంది. కానీ తల్లిదండ్రులు ఆమెకు నచ్చజె�
మెన్స్ట్రుపీడియా.. చదవడానికి కొత్తగా ఉందా? కానీ, మూలాలు పాతవే. తరాలనాటి నమ్మకాల్లో, అపోహల్లో చిక్కుకున్నవే. నెలసరితో ముడిపడిన భయాల్ని బద్దలుకొట్టడమే లక్ష్యంగా అదితి గుప్తా ఈ వేదికను ఏర్పాటు చేసింది. ఆమె�