మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు చెందిన బీఎండబ్ల్యూ కారుతోపాటు కొన్ని పత్రాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం జప్తు చేశారు.
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) శనివారం మరోసారి సమన్లు పంపింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు ఈ నెల 29న లేదంటే 31న సమయంలో ఇవ్వాల�
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు అధికారులు శనివారం ఉదయం రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో ఈడీ జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు వరుసగా పలుమార్లు సమన్లు జారీచేయడం.. విచారణకు ఆయన గైర్హాజరు అవుతూ వస్తున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసింది.
Kalpana Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. కేసుల నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. సోరెన్ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో భార్య కల్పన సోరెన్ బాధ్య�
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రెస్ అడ్వైజర్, మాజీ ఎంఎల్ఏ, కొందరు జిల్లా అధికారుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసి, ఆ బాధ్యతలను భార్య కల్పనకు అప్పజెప్
Chief Minister Hemant Soren: ఓల్డేజ్ పెన్షన్ ఇక నుంచి 50 ఏండ్లు నిండిని వారికీ ఇవ్వనున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్ వయసు పరిమితిని 60 నుంచి 50 ఏండ్లకు తగ్గించనున్నట్లు ఆయ
‘అమ్మా..’
ఒకరిద్దరు పిల్లలు పిలిస్తేనే తల్లి సంతోషిస్తుందే. అదే, వందల గొంతుకలు ప్రేమగా పలకరిస్తే, గౌరవంగా సంబోధిస్తే.. ఆ స్త్రీ మూర్తి జీవితం ధన్యం. జార్ఖండ్లోని సబర్ తెగకు సంబంధించినంత వరకు సుచిత్ర సిన�
Jharkhand | జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసు అధికారికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇస్లామ్ స్టేట్ (ISIS) నెట్వర్క్ కేసులో నాలుగు రాష్ట్రాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA) ఆకస్మిక దాడులు చేస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
ఉత్తప్రదేశ్లోని ఇటావాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్పూర్ క్రాసింగ్ వద్ద జాతీయ రహదారి-2పై అదుపుతప్పిన ట్రక్కు రోడ్డు పక్కనున్న దాబాలోకి దూసుకెళ్లింది.