Poland Woman Flies To India | సీమా-సచిన్ మాదిరిగా మరో జంట ప్రేమ కథ సరిహద్దులు దాటింది. జార్ఖండ్ వ్యక్తిని పెళ్లాడేందుకు పోలాండ్కు చెందిన మహిళ తన కుమార్తెతో కలిసి భారత్ వచ్చింది (Woman Flies To India). పెళ్లి కోసం స్థానిక కోర్టులో వా
Mithali Sharma | ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పటికే ధన దాహంతో ఆమె లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ వ్యాపార సహకార సంఘంలో జరిగిన అవకతవకలను చూసీచూడనట్లుగా ఉండేందుకు ఆమె రూ.20 వేలు లం
Jharkhand | ఓ విద్యార్థిని పట్ల పాఠశాల (School) ఉపాధ్యాయుడు కర్కశంగా వ్యవహరించాడు. హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఓ విద్యార్థిని నుదుటిన బొట్టు (Bindi) పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. దీంతో పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు సదరు �
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. అయితే యూసీసీ విషయంలో ఆ పార్టీకి మిత్రపక్షాల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్
Road Accident | జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద నిర్ధారించిన లక్ష్యం ప్రకారం రోడ్లు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా �
జార్ఖండ్ (Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా మరొకరిని తీసుకోనున్నారు. రెండు నెలల క్రితం మంత్రి జగర్నాథ్ మహతో మరణించారు. దీంతో ఆయన సతీమణి బేబీ దేవి సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నార�
IMD rainfall warning | నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దాంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్నాయి. ఈ క్రమంలో రాగల రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్
Coal Mine | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గని (Coal Mine)లోని సొరంగం పైకప్పు కూలి చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Train | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ దుర్ఘటన మరవకముందే జార్ఖండ్ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్ర�
Father And Son Reunite | జైలుకెళ్లిన వ్యక్తి పదేళ్ల తర్వాత అనూహ్యంగా అనాథ అయిన కుమారుడ్ని కలుసుకున్నాడు (Father And Son Reunite). ఒక ఎన్జీవో సంస్థ ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమం తండ్రీకుమారులను కలిపింది. సినిమా స్టోరీని తలపించ
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ �