Road Accident | జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద నిర్ధారించిన లక్ష్యం ప్రకారం రోడ్లు నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా �
జార్ఖండ్ (Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా మరొకరిని తీసుకోనున్నారు. రెండు నెలల క్రితం మంత్రి జగర్నాథ్ మహతో మరణించారు. దీంతో ఆయన సతీమణి బేబీ దేవి సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నార�
IMD rainfall warning | నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. దాంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా పడుతున్నాయి. ఈ క్రమంలో రాగల రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్
Coal Mine | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గని (Coal Mine)లోని సొరంగం పైకప్పు కూలి చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Train | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ దుర్ఘటన మరవకముందే జార్ఖండ్ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్ర�
Father And Son Reunite | జైలుకెళ్లిన వ్యక్తి పదేళ్ల తర్వాత అనూహ్యంగా అనాథ అయిన కుమారుడ్ని కలుసుకున్నాడు (Father And Son Reunite). ఒక ఎన్జీవో సంస్థ ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమం తండ్రీకుమారులను కలిపింది. సినిమా స్టోరీని తలపించ
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ �
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో కురిసిన వర్షాలు 25 మంది ప్రాణాలు బలిగొన్నాయి. రాజస్థాన్లో కురిసిన భారీ వర్షాలకు 13 మంది, జార్ఖండ్లో పిడుగు పాటుకు 12 మంది మృతి చెందారు.
Lightning | జార్ఖండ్లో గత రెండు రోజుల్లో పిడుగుపాటుకు 12 మంది మృత్యువాతపడ్డారు. ధన్బాద్, జంషెడ్పూర్, గుమ్లాతో పాటు చత్రా, హజారీబాగ్, రాంచీ, బొకారో ఖుంటి తదితర ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారని ఎ�
ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు జన్మించిన అరుదైన సంఘటన జార్ఖండ్లోని రాంచీలో చోటుచేసుకుంది. ఐదుగురు కూడా ఆడ శిశువులే కావడం మరో విశేషం. రాంచీలోని రిమ్స్లో చాతర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు ఏడో నెలలో జరి
జార్ఖండ్లోని చాటర్కు చెందిన అనితా కుమారి (27) అనే మహిళ రిమ్స్లోని ప్రసూతి, గైనకాలజీ విభాగంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Vat Savitri Puja | శుక్రవారం వట పూర్ణిమ సందర్భంగా తమ భర్తల శ్రేయస్సు కోసం మహిళలు వట సావిత్రి వత్రాన్ని (Vat Savitri Puja) ఆచరించారు. ఉపవాసం ఉన్న మహిళలు స్థానిక గండౌరి ఆలయంలోని మర్రి చెట్టుకు ఎర్రని దారం కట్టి ప్రత్యేక పూజలు చే�