Coal Mine | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గని (Coal Mine)లోని సొరంగం పైకప్పు కూలి చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Train | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ దుర్ఘటన మరవకముందే జార్ఖండ్ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్ర�
Father And Son Reunite | జైలుకెళ్లిన వ్యక్తి పదేళ్ల తర్వాత అనూహ్యంగా అనాథ అయిన కుమారుడ్ని కలుసుకున్నాడు (Father And Son Reunite). ఒక ఎన్జీవో సంస్థ ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమం తండ్రీకుమారులను కలిపింది. సినిమా స్టోరీని తలపించ
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆమ్ఆద్మీ పార్టీకి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) మద్దతు పలికింది. ఈ మేరకు పార్లమెంట్లో సంబంధిత బిల్లును వ్వతిరేకిస్తామని ఢిల్లీ �
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో కురిసిన వర్షాలు 25 మంది ప్రాణాలు బలిగొన్నాయి. రాజస్థాన్లో కురిసిన భారీ వర్షాలకు 13 మంది, జార్ఖండ్లో పిడుగు పాటుకు 12 మంది మృతి చెందారు.
Lightning | జార్ఖండ్లో గత రెండు రోజుల్లో పిడుగుపాటుకు 12 మంది మృత్యువాతపడ్డారు. ధన్బాద్, జంషెడ్పూర్, గుమ్లాతో పాటు చత్రా, హజారీబాగ్, రాంచీ, బొకారో ఖుంటి తదితర ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారని ఎ�
ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు జన్మించిన అరుదైన సంఘటన జార్ఖండ్లోని రాంచీలో చోటుచేసుకుంది. ఐదుగురు కూడా ఆడ శిశువులే కావడం మరో విశేషం. రాంచీలోని రిమ్స్లో చాతర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళకు ఏడో నెలలో జరి
జార్ఖండ్లోని చాటర్కు చెందిన అనితా కుమారి (27) అనే మహిళ రిమ్స్లోని ప్రసూతి, గైనకాలజీ విభాగంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Vat Savitri Puja | శుక్రవారం వట పూర్ణిమ సందర్భంగా తమ భర్తల శ్రేయస్సు కోసం మహిళలు వట సావిత్రి వత్రాన్ని (Vat Savitri Puja) ఆచరించారు. ఉపవాసం ఉన్న మహిళలు స్థానిక గండౌరి ఆలయంలోని మర్రి చెట్టుకు ఎర్రని దారం కట్టి ప్రత్యేక పూజలు చే�
నదీతీర ప్రాంత ప్రజలకు వర్షాకాలంలోనూ వైద్య సేవలు అందేలా జార్ఖండ్ సర్కారు బోటు అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. ఒక్కో బోటుకు రూ.29. 17 లక్షలు ఖర్చు చేసి, రెండు బోట్లను సిద్ధం చేసింది.
జార్ఖండ్లోని (Jharkhand) గుమ్లాలో (Gumla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లికి వెళ్లి (Wedding ceremony) తిరిగివస్తున్న ఓ పికప్ వ్యాన్ (Pickup Van) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 11 మంది తీవ్రంగ
ED Conference banners | వాస్తవానికి ఈ నెల 13, 14న రాంచీలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఎలాంటి సదస్సులు జరుగలేదని తెలిసింది. రైడ్ల కోసం వచ్చే ఈడీ అధికారులను పసిగట్టే ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకు ఆ �
chaat masala | కల్తీ ‘చాట్ మసాలా’ తిని అస్వస్థతకు గురైన వారితో ఆ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బెడ్లు నిండుకున్నాయి. దీంతో ఇతర వార్డుల్లో ఖాళీగా ఉన్న బెడ్లపై వారికి చికిత్స అందించారు. అలాగే ఇతర ప్రభుత్�