Vat Savitri Puja | శుక్రవారం వట పూర్ణిమ సందర్భంగా తమ భర్తల శ్రేయస్సు కోసం మహిళలు వట సావిత్రి వత్రాన్ని (Vat Savitri Puja) ఆచరించారు. ఉపవాసం ఉన్న మహిళలు స్థానిక గండౌరి ఆలయంలోని మర్రి చెట్టుకు ఎర్రని దారం కట్టి ప్రత్యేక పూజలు చే�
నదీతీర ప్రాంత ప్రజలకు వర్షాకాలంలోనూ వైద్య సేవలు అందేలా జార్ఖండ్ సర్కారు బోటు అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. ఒక్కో బోటుకు రూ.29. 17 లక్షలు ఖర్చు చేసి, రెండు బోట్లను సిద్ధం చేసింది.
జార్ఖండ్లోని (Jharkhand) గుమ్లాలో (Gumla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లికి వెళ్లి (Wedding ceremony) తిరిగివస్తున్న ఓ పికప్ వ్యాన్ (Pickup Van) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 11 మంది తీవ్రంగ
ED Conference banners | వాస్తవానికి ఈ నెల 13, 14న రాంచీలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఎలాంటి సదస్సులు జరుగలేదని తెలిసింది. రైడ్ల కోసం వచ్చే ఈడీ అధికారులను పసిగట్టే ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకు ఆ �
chaat masala | కల్తీ ‘చాట్ మసాలా’ తిని అస్వస్థతకు గురైన వారితో ఆ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బెడ్లు నిండుకున్నాయి. దీంతో ఇతర వార్డుల్లో ఖాళీగా ఉన్న బెడ్లపై వారికి చికిత్స అందించారు. అలాగే ఇతర ప్రభుత్�
జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేపీ మంగళవారం చేపట్టిన సెక్రటేరియల్ ఘెరావ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. సెక్రటేరియట్కు చేపట్టిన మార్చ్ను అడ్డుకొన్న పోలీసులతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగ�
జార్ఖండ్లోని (Jharkhand) డియోగఢ్లో వైద్యాధికారుల అలసత్వానికి సుమారు 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు (Covid vaccines) కాలం చెల్లిపోయాయి (Expired). దీంతో అధికారులు వాటిని ధ్వంసం (Destroyed) చేశారు.
SAIL bokaro |ఝార్ఖండ్ (Jharkhand)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్.. ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటన వి
ఝార్ఖండ్లో (Jharkhand) విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. ధన్బాద్ (Dhanbad) నగరంలో ఓ చిన్నపాటి విమానం (Glider) అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పైలట్ సహా ఓ 14 ఏండ్ల బాలుడు గాయపడ్డాడు. ధన్బాద్లోని బర్వాడ్డ ఏర్స�
Mallikarjun Kharge | కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
జార్ఖండ్లో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ధన్బాద్ పట్టణంలోని ఓ బహుళ అంతస్థుల అపార్ట్మెంట్లో భారీఎత్తున మంటలు చెలరేగాయి. కడపటి వార్తలు అందే సమయానికి ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందగా,
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఐదుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్లో