Viral news | అత్తవారింట్లో తాను ఉండలేనని, భర్త వేధింపులు భరించలేకపోతున్నానని ఓ కుమార్తె తన తల్లిదండ్రులకు చెప్పింది. నిత్యం వేధించే భర్తతో తాను కాపురం చేయలేనని మొర పెట్టుకుంది. కానీ తల్లిదండ్రులు ఆమెకు నచ్చజె�
మెన్స్ట్రుపీడియా.. చదవడానికి కొత్తగా ఉందా? కానీ, మూలాలు పాతవే. తరాలనాటి నమ్మకాల్లో, అపోహల్లో చిక్కుకున్నవే. నెలసరితో ముడిపడిన భయాల్ని బద్దలుకొట్టడమే లక్ష్యంగా అదితి గుప్తా ఈ వేదికను ఏర్పాటు చేసింది. ఆమె�
కేరళలోని కన్నూరు జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ఫ్లూ కేసు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మళయంపాడిలోని ఓ ప్రైవేటు పిగ్ ఫాంలో ఈ కేసు వెలుగు చూసింది. ఆ ఫాంతోపాటు దానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో ఫాంల
జార్ఖండ్లో (Jharkhand) బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. రామ్గఢ్ (Ramgarh) జిల్లాకు చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి బర్డ్ ఫ్లూ (Bird flu) సోకింది. దీంతో ఆ చిన్నారికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
Well Collapses | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావి (Well )లో పడిపోయిన ఓ ఎద్దును కాపాడేందుకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. వచ్చే వారం రాంచీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరింది.
tomatoes stolen | టమాట ధరలు రోజు రోజుకు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో టమాట చోరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా కూరగాయల షాపుల నుంచి 40 కిలోల టమాటాలను లూఠీ (tomatoes stolen) చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చ�
Moharram Procession: మొహర్రం వేడుకల్లో విషాదం జరిగింది. జార్ఖండ్లోని బొకారో జిల్లాలో ఊరేగింపు చేస్తున్న సమయంలో.. విద్యుత్తు తీగలకు తాజియా తగిలింది. దీంతో కరెంట్ షాక్ కొట్టింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్త�
మ ద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తూ పట్టుబడిన ఝార్ఖండ్కు చెందిన వ్యక్తిపై తొలిసారి పీడీయాక్టు కేసు నమోదు చేసినట్టు ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.