కేరళలోని కన్నూరు జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ఫ్లూ కేసు బయటపడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మళయంపాడిలోని ఓ ప్రైవేటు పిగ్ ఫాంలో ఈ కేసు వెలుగు చూసింది. ఆ ఫాంతోపాటు దానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరో ఫాంల
జార్ఖండ్లో (Jharkhand) బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. రామ్గఢ్ (Ramgarh) జిల్లాకు చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి బర్డ్ ఫ్లూ (Bird flu) సోకింది. దీంతో ఆ చిన్నారికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
Well Collapses | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావి (Well )లో పడిపోయిన ఓ ఎద్దును కాపాడేందుకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. వచ్చే వారం రాంచీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరింది.
tomatoes stolen | టమాట ధరలు రోజు రోజుకు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో టమాట చోరీలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా కూరగాయల షాపుల నుంచి 40 కిలోల టమాటాలను లూఠీ (tomatoes stolen) చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చ�
Moharram Procession: మొహర్రం వేడుకల్లో విషాదం జరిగింది. జార్ఖండ్లోని బొకారో జిల్లాలో ఊరేగింపు చేస్తున్న సమయంలో.. విద్యుత్తు తీగలకు తాజియా తగిలింది. దీంతో కరెంట్ షాక్ కొట్టింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్త�
మ ద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తూ పట్టుబడిన ఝార్ఖండ్కు చెందిన వ్యక్తిపై తొలిసారి పీడీయాక్టు కేసు నమోదు చేసినట్టు ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
Poland Woman Flies To India | సీమా-సచిన్ మాదిరిగా మరో జంట ప్రేమ కథ సరిహద్దులు దాటింది. జార్ఖండ్ వ్యక్తిని పెళ్లాడేందుకు పోలాండ్కు చెందిన మహిళ తన కుమార్తెతో కలిసి భారత్ వచ్చింది (Woman Flies To India). పెళ్లి కోసం స్థానిక కోర్టులో వా
Mithali Sharma | ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పటికే ధన దాహంతో ఆమె లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ వ్యాపార సహకార సంఘంలో జరిగిన అవకతవకలను చూసీచూడనట్లుగా ఉండేందుకు ఆమె రూ.20 వేలు లం
Jharkhand | ఓ విద్యార్థిని పట్ల పాఠశాల (School) ఉపాధ్యాయుడు కర్కశంగా వ్యవహరించాడు. హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఓ విద్యార్థిని నుదుటిన బొట్టు (Bindi) పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. దీంతో పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు సదరు �
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. అయితే యూసీసీ విషయంలో ఆ పార్టీకి మిత్రపక్షాల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్