Royal Enfield | రాయల్ ఎన్ఫీల్డ్.. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బైకుల్లో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా నడపాలని అనుకుంటారు కొందరు. దీనిని స్టేటస్గా భావిస్తుంటారు మరికొందరు. బైక్పై వెళ్తూ రాజసాన్ని
జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లాలో శ్రద్ధ వాల్కర్ తరహా ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శరీరాన్ని 50 ముక్కలుగా చేశాడు. 12 భాగాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్
Jharkhand | శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే, ఆ మాదిరి ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను 50 ముక్కలుగా నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లాలోని బోరియో పోలీస�
మేజిస్ట్రేట్ సమక్షంలో అక్కడ తవ్వించి మూడు అస్థిపంజరాలను పోలీసులు వెలికితీయించారు. చాలా కాలంగా ఉన్న భూ వివాదం నేపథ్యంలో జరిగిన ముగ్గురి హత్యలో ఏడుగురి పాత్ర ఉందని తెలిపారు.
Jharkhand | ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని సమీప బంధువులే అత్యంత కిరాతకంగా తలనరికి చంపేశారు. అనంతరం ఆ తలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఖుంతీ జిల్లాలో ఆదివ�
Muslim Weddings | వివాహ వేడుకలకు సంబంధించి ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ముస్లిం వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం, సంగీతం (డీజే), బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు ఝార్ఖండ్ దాన్బాద్ జిల్�
అణచివేత తీవ్రమైన ప్రతీ చోటా ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కానీ ఆ ఉద్యమాన్ని సరైనదారిలో నడిపి, దాన్ని గమ్యానికి చేర్చే నాయకులు కొందరే. ఈ విషయంలో ఆంధ్రా పాలకుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా స్వరాష్ట్రం సాధి�
Jharkhand | జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. టోంటో ఏరియాలోని రెగ్రహటూ గ్రామ సమీపంలో ఐఈడీ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ.. జార్ఖండ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
‘ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చాం. మరో నాలుగు రాష్ర్టాలు తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ సర్కారులను కూల్చబోతున్నాం’ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ బ్రోకర్లు జరిపిన బేరసారాల �