ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తున్న వేళ.. జార్ఖండ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
‘ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చాం. మరో నాలుగు రాష్ర్టాలు తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ సర్కారులను కూల్చబోతున్నాం’ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ బ్రోకర్లు జరిపిన బేరసారాల �
jharkhand | ఓ పసికందు పుట్టిన రెండు రోజులకే కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది. కడుపంతా వాపు రావడంతో తీవ్రంగా ఆయాస పడింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆ పసిపాపను ఆస్పత్రికి
IT Raids | జార్ఖండ్లోని సంకీర్ణ సర్కార్ను అస్థిరపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ దర్యాప్తు సంస్థలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతల
‘చీటికి మాటికి నోటీసులెందుకు? నేను తప్పు చేశానని భావిస్తే వచ్చి డైరెక్ట్గా అరెస్టు చేయండి’ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులపై జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తీవ్రంగా స్పందించారు. అక్రమ
జార్ఖండ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీచేసింద
Goods train | జార్ఖండ్లోని గుర్పా రైల్వేస్టేషన్ సమీపంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో 53 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. డబ్బాల్లో ఉన్న బొగ్గు నేలపాలయింది.
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
Jharkhand | కొంత మంది యువకులు క్రూర మృగల్లా ప్రవర్తించారు. ఓ మైనర్పై బాలికపై కామంతో విరుచుకుపడ్డారు. బాలిక తల్లి ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన జార్ఖండ్లోని దియోఘర్ జిల్లాలో సోమవారం వెలుగు �
రుణ రికవరీ ఏజెంట్ ఓ గర్భిణీని ట్రాక్టర్తో తొక్కించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని హజారిబాగ్ జిల్లాలో చోటుచేసుకున్నది.
Six Killed | జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మృతి మృత్యువాతపడగా.. పలువురు గ�