మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
Jharkhand | కొంత మంది యువకులు క్రూర మృగల్లా ప్రవర్తించారు. ఓ మైనర్పై బాలికపై కామంతో విరుచుకుపడ్డారు. బాలిక తల్లి ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన జార్ఖండ్లోని దియోఘర్ జిల్లాలో సోమవారం వెలుగు �
రుణ రికవరీ ఏజెంట్ ఓ గర్భిణీని ట్రాక్టర్తో తొక్కించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని హజారిబాగ్ జిల్లాలో చోటుచేసుకున్నది.
Six Killed | జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మృతి మృత్యువాతపడగా.. పలువురు గ�
Sister Kills Brother | తన ప్రేమకు అడ్డుచెప్పాడనే కసితో సొంత తమ్ముడినే హతమార్చిందో అక్క. ప్రియుడితో కలిసి తమ్ముడిని కిరాతకంగా చంపేసి, మృతదేహాన్ని థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో పడేసింది.
ఈ సంఘటన ఆ ప్రాంతంలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో వివాదం పరిష్కారం కోసం రెండు వర్గాల వారితో కలిసి ఆ స్కూల్లో శనివారం సమావేశం నిర్వహించారు.
రాంచీ : ఆహారం విషయంలో తలెత్తిన వివాదం హత్య దాకా దారి తీసింది. ఓ ఇద్దరు దంపతులను పనోడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ గుమ్లా జిల్లాలోని మజ్గావ్ జాంతోలి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే బీజేపీకి బలనిరూపణతో చెక్పెట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ సూత్రాన్ని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసి బీజేపీకి షాక్ ఇవ్వగా..
Jharkhand | జార్ఖండ్లోని (Jharkhand) సెరియకేలా-ఖర్సవాన్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
మనుషులకు ఆధార్ ఉన్నట్టే దేవుళ్లకూ ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ వ్యక్తి ఏకంగా విఘ్నేశ్వరుడికి ఆధార్ సృష్టించాడు. వినూత్నంగా కార్డు రూపంలో మండపాన్ని రూపొందించాడు.