Jharkhand | జార్ఖండ్లోని (Jharkhand) సెరియకేలా-ఖర్సవాన్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
మనుషులకు ఆధార్ ఉన్నట్టే దేవుళ్లకూ ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ వ్యక్తి ఏకంగా విఘ్నేశ్వరుడికి ఆధార్ సృష్టించాడు. వినూత్నంగా కార్డు రూపంలో మండపాన్ని రూపొందించాడు.
అధికార మదంతో కళ్లు మూసుకుపోతే మంచేదో చెడేదో కూడా కనిపించదు. మనిషిలోని రాక్షసుడు బయటకు వచ్చి ఇతరులను హింసిస్తూ సంతోషం పొందుతాడు. సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నారు బీజేపీ నేతలు. తాజాగా జార్ఖండ్లో వెలుగు చూ
అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు అధిక శాతం అంతర్రాష్ట్ర నేరగాళ్లే అక్కడికి వెళ్లి మరీ అరెస్టులు సంచలనాత్మక కేసులెన్నో పరిష్కారం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ �
హైదరాబాద్ : జార్ఖండ్లోని దమ్కాలో ఓ 12 ఏండ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలికను హత్య చేసిన అత్యంత క్రూరమైన క్రిమినల్ షారూఖ�
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఆసుపత్రిలో నలుగురికి స్వైన్ఫ్లూ నిర్ధారణ అయ్యింది. బాధితులను రాంచీలోని భగవాన్ మహావీర్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు అధ�
జార్ఖండ్లో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. మైనింగ్ లీజు వ్యవహారంలో సీఎం హేమంత్ సొరేన్ శాసనసభ అభ్యర్థిత్వం రద్దు చేయాలంటూ ఈసీ చేసిన సిఫారసుపై గవర్నర్ రమేశ్ బాయిస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకో�