Mallikarjun Kharge | కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
జార్ఖండ్లో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ధన్బాద్ పట్టణంలోని ఓ బహుళ అంతస్థుల అపార్ట్మెంట్లో భారీఎత్తున మంటలు చెలరేగాయి. కడపటి వార్తలు అందే సమయానికి ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందగా,
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఐదుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్లో
ఈజీ మనీకి అలవాటుపడి, సెల్ఫోన్లకు ఫేక్ లింకులు పంపి స్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సైబర్ నేరస్తులను రామగుండం పోలీసులు జార్ఖండ్కు వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం..
జార్ఖండ్లో మారణహోమం సృష్టించిన చిరుతను పట్టుకోవడం కోసం నగరానికి చెందిన ప్రముఖ వేటగాడు, జార్ఖండ్తో సహా 9 రాష్ట్రాలకు వన్యప్రాణుల సలహాదారుడు నవాబ్ సఫత్ అలీఖాన్ చర్యలు ముమ్మరం చేశారు. చిరుతపులిని పట�
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అద్భుత కార్యక్రమాలను చేపట్టిందని జార్ఖండ్ ప్రెస్ సలహా సమితి బృందం ప్రశంసించింది. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన జార్ఖండ్ జర్నలిస్టు ప్రతినిధి బృందం(16మ�
Royal Enfield | రాయల్ ఎన్ఫీల్డ్.. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న బైకుల్లో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా నడపాలని అనుకుంటారు కొందరు. దీనిని స్టేటస్గా భావిస్తుంటారు మరికొందరు. బైక్పై వెళ్తూ రాజసాన్ని
జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లాలో శ్రద్ధ వాల్కర్ తరహా ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శరీరాన్ని 50 ముక్కలుగా చేశాడు. 12 భాగాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్
Jharkhand | శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే, ఆ మాదిరి ఘటన మరొకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను 50 ముక్కలుగా నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లాలోని బోరియో పోలీస�
మేజిస్ట్రేట్ సమక్షంలో అక్కడ తవ్వించి మూడు అస్థిపంజరాలను పోలీసులు వెలికితీయించారు. చాలా కాలంగా ఉన్న భూ వివాదం నేపథ్యంలో జరిగిన ముగ్గురి హత్యలో ఏడుగురి పాత్ర ఉందని తెలిపారు.
Jharkhand | ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని సమీప బంధువులే అత్యంత కిరాతకంగా తలనరికి చంపేశారు. అనంతరం ఆ తలతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని ఖుంతీ జిల్లాలో ఆదివ�