జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో సీట్ల పంపిణీ కుంపటి రాజేసింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎంఎంసీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎల
CM Hemant Soren: జేఎఎం నేతృత్వంలోని కూటమి అన్ని 81 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా సెంట్రల్ కమిటీ మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
ఎక్కడో సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఆసక్తి ఏమిటన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. మూసీ రివర్ఫ్రంట్ మాస్టర్ప్లాన్ తయారీ కన్సల్టెన్సీ బాధ్యతలను ఈ సంస్థకు అప్
Ishan Kishan : సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan)కు బంపర్ ఆఫర్ వచ్చింది. జాతీయ జట్టులో పునరాగమనం కోసం నిరీక్షిస్తున్న ఈ లెఫ్ట్హ్యాండర్ దేశవాళీలో కెప్టెన్గా ఎంపికయ్య�
NRC In Jharkhand | జార్ఖండ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌర రిజిస్టర
Railway Track Blast | జార్ఖండ్ సాహిబ్గంజ్లో గుర్తు తెలియని దుండగులు రైల్వేటాక్ను పేల్చివేశారు. దీంతో ఆ మార్గంలో రైళ్లరాకపోలకు అంతరాయం కలుగుతున్నది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటు�
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, గురువారం ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అచ్చం ఆయన మాదిరిగా ఉన్న మరో ‘హేమంత్ సోరెన్’ను కలిసినట్లు ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫొటో వైరల్ అయ్యింది.
Champai Soren | తనకు కేటాయించిన అన్ని భద్రతా వాహనాలను సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఉపసంహరించిందని జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ విమర్శించారు. తన ప్రాణాలకు ముప్పు కలిగేలా చేశారని ఆరోపించారు. గత నెలలో బీజేపీలో చే
Mobile internet services | జార్ఖండ్ (Jharkhand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శని, ఆదివారాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను (recruitment test) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (Damodar Valley Corporation) కారణమని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
Mid-Day Meal: మధ్యాహ్న భోజనం వికటించింది. కలుషిత ఆహారం తిన్న 65 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఆ భోజనంలో చనిపోయిన ఊసరవెల్లిని గుర్తించారు. జార్ఖండ్లో ఈ ఘటన జరిగింది.