పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రతిష్టాత్మకంగా ‘హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా తెలంగాణ పల్లె, పట్టణాలన్నీ హరితమయం అయ్యాయి. పల్లె ప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనం, అర్బన
హరితహారంలో భాగంగా 2020-21వ సంవత్సరంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలను జేసీబీతో తొలగించిన వ్యక్తికి జనగామ జిల్లా నర్మెట గ్రామ పంచాయితీ రూ.20 వేల జరిమానా విధించింది
CM KCR | వరంగల్ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగతం పలికారు. మంత్రి దయాకర్ రావుతో పాటు ఎంపీ రవిం�
Minister Errabelli Dayaker Rao | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ�
ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలిస్తున్నదని, మొక్క దశలో రెండేళ్లు కాపాడితే 20 సంవత్సరాల వరకూ రైతులకు కాసులు కురిపిస్తాయని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి �
పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు వారి ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆసరా పథకంలో జనగామ మండలంలో కొత్తగా 1,114 మందికి పింఛన్
బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొనియాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జయంతి కార్యక్ర
జనగామ పట్టణ కేం ద్రంతో పాటు గ్రామాల్లో ఆదివారం పోశమ్మ బోనాలు కనుల పండువలా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని పోశమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. పిల్లా పా ప�
హైదరాబాద్, ఆగస్టు 12 : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు, రాంభోజీ గూడెం గ్రామాలకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లోని మంత్రుల ని
జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంగళవారం జరిగిన పలు వేడుకల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కొడకండ్లలో మహంకాళమ్మ తల్లికి బోన మెత్తారు. అమ్మవారికి బోనం స�
జనగామ : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా కేంద్రం దేవి సినిమా టాకీస్లో బడి పిల్లల కోసం ఉచితంగా వేసిన గాంధీ సినిమా ప్రదర్శనను ప్రారంభించారు. పిల్లలత�
రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. కొత్తగా మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పా�
జనగామ : ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో గల వెలుగు స్కూల్ విద్యార్థినిలకు మంత్రి దుస్తులు పంపిణ�
జనగామ : సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు అండగా ఉంటున్నారు. అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్న వారి దయనీయస్థితిని చూసి రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచిందన్నారు. ఆగస్టు 01 నుంచి 7 వరకు వారం రోజుల పాటు నిర్వహించే తల్లి ప