జనగామ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని దేవరుప్పుల మండలం చౌడూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక
జనగామలో మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా దంచికొడుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా శుక్రవారం కురిసిన వానతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది
జనగామ : పట్టుదలతోనే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. అందుకు నిదర్శనం అబ్దుల్ కలామే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు
పటేల్ గూడెం (జనగామ), జులై 27 : నిత్యం జనంలోనే.. జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్థాయి, హోదా అని ఏనాడు బేషజాలకు పోరు ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అయినా సరే, జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా అ
పర్యావరణ పరిరక్షణతోపాటు అడవుల విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో పల్లెలు, పట్టణాల్లో మొక్కలు నాటుత�
జనగామ :ఈ వానకాలం మొత్తం అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన పలు ప్రాంతాలలో తాజా పరిస్థితులు, పునరావాస చర్యలు, �
భారీ వర్షాలతో ఇండ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య భరోసా ఇచ్చారు. మండలంలోని మల్లం పల్లిలో సోమవారం రెండు ఇండ్లు కూలిపో యాయి. అధికా
హరితహారంలో భాగంగా ప్రభుత్వ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి పరిరక్షించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్ కోరారు. మంగళవారం మండలంలోని వంగాలపల్లి, చిన్నపెండ్యాల గ్రామాలను ఆయన సందర్శించారు. ర�
జనగామ జిల్లాలో జల్లులే తప్ప జడివాన కురవడం లేదు. ఇలా నాలుగు రోజులుగా ముసురు పట్టి వదలకపోవడంతో జనజీవనం ముందుకుసాగడం లేదు. ఎడతెరిపి లేకుండా పడుతున్న మోస్తరు వర్షాలతో జలవనరుల్లోకి వరద వచ్చి చేరుతుండగా చెక్�
జనగామ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వాటిని నమ్మొద్దని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కోరారు. ప్
జనగామ : జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్ల�
జనగామ : ప్రజల భాగస్వామ్యంతో పల్లెల అభివృద్ధి గతంకంటే ప్రస్తుతం పల్లెల రూపురేఖలు మారాయని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. గురువారం ఆమె జిల్లాలోని నేలపోగుల గ్రామంలో పర్యటించారు. పల్లె �
జనగామ : పట్టుదలతో చదవాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. అప్పటి వరకు విశ్రమించొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్�
వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్స్ను ప్రభుత్వం ఇప్పటికే ఎంఆర్సీలు, పాఠశాలలకు చేర�