జనగామ : నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇదే వరుసలో ఐదో విడత పల్లె ప్రగతి
జనగామ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోన�
జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రధాన కూడలి, రోడ్డు వెడల్పు, సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా వివిధ పార్టీలు, వ్యాపార వర్గాల ప్రజలతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అఖి�
జనగామ : కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జిల్లాలోని దేవరుప్పులలో యు�
హైదరాబాద్ : వావిలాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటున్నాను. పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ధన వంతులు సైతం ఈ పాఠశాలకే వచ్చే విధంగా మార్చుకుందామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎ�
జనగామ : బాబా సాహేబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ల స్ఫూర్తితోనే తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా జ�
జనగామ : కేంద్ర ప్రభుత్వం పద్ధతి చూస్తుంటే కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నట్టుగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన దళారులకు 11 లక్షల కోట్లు కేంద�
జనగామ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి లక్ష్మి (87) కొద్దిసేపటి క్రితం మరణించారు. హన్మకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(RMH) లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మర
జనగామ : దేవరుప్పుల మండలం చిన్న మడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంపెల్లి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపు కా
జనగామ : జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు దళిత బంధు పథకాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. సర్పంచ్ ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడు తాటి కొండ సురేష్ కుమార్, ఎంపీ�
జనగామ : ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం ఆచార్య జయశంకర్ కోచింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు త�
జనగామ : బీజేపీ వాళ్లకు మెంటల్. వాళ్లు కావాలనే మనల్ని తికమక పెడుతున్నారు. ప్రతి దానికి వంక పెడుతున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. కేంద్రం వరి ధాన్యం వద్దంటే, రాష్ట్రంలో
జనగామ : జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ పరిధి పొట్టిగుట్ట తండాలో గల వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణానికి పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తలంబ్రాలు సమర్పించారు. కొం�
జనగామ : జనంతో ఇట్లే కలిసిపోయి, వాళ్లతో పాటు ఆడుతూ..పాడుతూ వారిలో ఒకడిగా నిలిచే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తను మాస్కు మాస్ లీడర్ నని మరోసారి నిరూపించారు. జిల్లా పర్యటనలో భాగంగా తనకు ఎదురైన గిరిజ�
జనగామ : సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలోని చంపక్ హిల్స్లో 2 కోట్ల 3