జనగామ : ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే గొప్ప సంస్కృతిని సీఎం కేసీఆర్ మొదలు పెట్టారు. అదే బీజేపీ మత తత్వాన్ని పెంచి పోషిస్తూ కలిసి ఉండే ప్రజల మధ్య విషం చిమ్ముతూ విద్వేషాన్ని పెంచుతున్నదని పంచాయతీ రాజ్ శా�
జనగామ : 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. గ్రా
జనగామ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరిగడ్డికి పెట్టిన నిప్పు అంటుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చిల్పూర్ మండలం మల్కాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రా�
జనగామ : జీడికల్ కమాన్ నుంచి పెంబర్తి ఫోర్ లైన్ రోడ్డు పనులను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురువారం ప్రారంభించారు. వర్షా కాలం నేపథ్యంలో వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్
జనగామ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి తదితర మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార�
జనగామ : పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం జనగామ జిల్లా పాలకుర్తిలోని బషారత్ గార్డెన్స్లో ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ శిబిరాన్ని ప్ర
జనగామ : నాలుగు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. తత్ఫలితంగా రాష్ట్రంలోని అనేక గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఇదే వరుసలో ఐదో విడత పల్లె ప్రగతి
జనగామ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోన�
జనగామ : జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రధాన కూడలి, రోడ్డు వెడల్పు, సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా వివిధ పార్టీలు, వ్యాపార వర్గాల ప్రజలతో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అఖి�
జనగామ : కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జిల్లాలోని దేవరుప్పులలో యు�
హైదరాబాద్ : వావిలాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటున్నాను. పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ధన వంతులు సైతం ఈ పాఠశాలకే వచ్చే విధంగా మార్చుకుందామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎ�
జనగామ : బాబా సాహేబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ల స్ఫూర్తితోనే తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా జ�
జనగామ : కేంద్ర ప్రభుత్వం పద్ధతి చూస్తుంటే కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నట్టుగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన దళారులకు 11 లక్షల కోట్లు కేంద�