హైదరాబాద్ : ఈ నెల 11న జనగామలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎ
Minister Errabelli | ఈ నెల 11వ తేదీన జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని, టీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వీటిని రాష్ట్ర పంచాయతీరాజ్ గ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు వినియోగించుకొని సాంఘికంగా, ఆర్థిక�
జనగామ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని దేవరుప్పుల మండలం పడమటి తండా (డి) సర్పంచ్ జాటోతు కౌస్య సురేందర్, జాటోత్ సోమన్న, వార్డు సభ్యులు జాటోత్ బికోజీ మరికొంత మంది నాయకులు పంచాయత�
ఏడేండ్ల వయసులోనే కంటిచూపు కోల్పోయాడు. తల్లిలేదు. తండ్రి లేడు. అక్క ఉన్నా ఆదుకోలేని పరిస్థితి. చూపు లేకపోతేనేమి.. చెరువులో చేపలు పడుతూ ఆత్మస్థైర్యానికి చిరునామాగా నిలుస్తున్నాడు. అతని పేరు ఒడపెల్లి ఎల్లా�
Errabelli Dayakar Rao: 'తెలంగాణలో ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి.. ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో నిండాలి.. రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ కావాలి..' అన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Minister Errabelli Dayakar Rao | ఈ నెల 20న జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా
Telangana | స్థిరాస్తి వెంచర్లలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లాకు చెందిన ఈ ఐదుగురిని బీబీనగర్ మండలం గూడూరు వద్ద పోలీసులు అదుపులోకి
స్టేషన్ ఘన్పూర్: ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే రాజయ్యను కోరారు. మంగళవారం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలి�
జనగామ: మండలంలోని పలు పాఠశాలలను డీఈవో రాము శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వడ్లకొండ, ఓబుల్ కేవ్వాపూర్, సిద్దెంకి పాఠశాలలను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప�
నర్మెట : రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి మంగళవారం పోలీసులు రిమాండ్ చేశారు. సివిల్ సప్లయ్ ఎన్పోర్స్మెంట్ ఓఎస్డీ(అడిషనల్ ఎస్పీ) ప్రభాకర్ నర్మెట పోలీస్స్టేషన్లో సీజ్ చ
నర్మెట: నర్మెట మండలంలోని ఆగాపేట గ్రామంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి రూ.6 లక్షల 50వేల విలువైన అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు. ను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆ�